క్రిస్టియ‌న్ ల సంక్షేమానికి ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉందిఃఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు

మన న్యూస్:తిరుపతి న‌గ‌రంలోని కేబి లేఅవుట్ లో ఉన్న షెకీనా మినిస్ట్రీస్ చ‌ర్చ్, వెస్ట్ చ‌ర్చ్ ల‌లో జ‌రిగిన క్రిస్మ‌స్ వేడుక‌ల్లో ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు పాల్గొని కేక్ క‌ట్ చేసి చిన్నారుల‌కు తినిపించారు. ఎమ్మెల్యేని చ‌ర్చి పాస్ట‌ర్స్ దీవించారు. జీస‌స్ చూపిన‌ శాంతి మార్గంలో ప్ర‌తి ఒక్క‌రూ న‌డ‌వాల‌ని ఆయ‌న కోరారు. అసూయ‌, ద్వేషాన్ని వీడి ప్ర‌జ‌లు సామ‌ర‌స్యంగా జీవించాల‌ని ఆయ‌న విజ్జ‌ప్తి చేశారు. తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌పై జీస‌స్ ఆశీశ్సులు ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. న‌ల‌భైఏళ్ళ రాజ‌కీయ జీవితంలో క్రిస్టియ‌న్ ల పాత్ర ఎన‌లేనిద‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే పాస్ట‌ర్ ల‌కు గౌర‌వ వేత‌నాన్ని అందించి గౌర‌విస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ఉమ్మ‌డి మ్యానిఫెస్టోలో ప్ర‌క‌టించిన విధంగా చ‌ర్చ‌ల నిర్మాణం, పున‌రుద్ద‌ర‌ణ‌కు ఆర్థిక సాయం ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు క్రిస్ట‌య‌న్ ల సంక్షేమానికి క‌ట్టుబ‌డి ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు. కాగా జ‌రూస‌లేం యాత్ర‌కు వెల్ళేవారికి ఆర్థిక సాయం ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాల్లో టిడిపి నాయ‌కురాలు, ఎస్సీ కార్పోరేష‌న్ డైర‌క్ట‌ర్ కుమార‌మ్మ‌, ముర‌ళీనాథ్ రెడ్డి, జ‌న‌సేన న‌గ‌ర అధ్య‌క్షులు రాజా రెడ్డి, చందు, వెంక‌టేశ్, మున‌స్వామి, ఆముదాల వెంక‌టేష్, ఆళ్వార్ ముర‌ళీ, వినోద్ రాయ‌ల్ , వ‌న్నికుల క్ష‌త్రియ కార్పోరేష‌న్ డైరెక్ట‌ర్ బాల‌సుబ్ర‌మ‌ణ్యం అయ్యంగార్, జాన‌కి రామ్, శివ‌, శ్రావ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    బడిపిల్లలకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ — సేవా స్పూర్తిగా ఉపాధ్యాయుని ఆదర్శం

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 5 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు