

కాణిపాకం డిసెంబర్ 20 మన న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం లో శ్రీ స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళంగా – 1,00,116/- రూపాయలను , (చెక్కు) దాత – చంద్ర రెడ్డి , హైదరాబాద్ వాస్తవ్యులు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, ఈ కార్యక్రమంలో సూపర్డెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు
అలాగే శ్రీ స్వామివారి దేవస్థానం నిత్య అన్నదానానికి విరాళంగా – 1,00,116/- రూపాయలను , దాత – చల్లా శివ, మీనాక్షి , విజయవాడ వాస్తవ్యులు, వీరికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసిన టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
