దేశ భవిష్యత్తుకు ఎన్ సీసీ ఎంతో కీలకం…ఆకట్టుకున్న గుర్రపు స్వారీలు..రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మన న్యూస్తి:తిరుపతి డిసెంబర్ 18:దేశ భవిష్యత్తుకు ఎన్.సి.సి ఎంతో కీలకమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో ఆర్ అండ్ వీ రేజ్మెంట్ ఎన్ సీసీ తిరుపతి లెఫ్ట్నెంట్ కల్నల్ అనుప్ ఆర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హై స్కూల్ చదువుతోపాటు జూనియర్ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరూ తప్పనిసరిగా ఎన్ సీసీ లో చేరి యువత బంగారు భవిష్యత్తుకు పునాది కావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలతో పాటు ఎన్సిసి సర్టిఫికెట్లతో ఉద్యోగ అవకాశాలతో పాటు మంచి మెరుగైన విద్య అవకాశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయన్నారు. చిన్నప్పటినుండి ఎన్సీసీని అలవర్చుకోవడం వల్ల క్రమశిక్షణతో పాటు వారి మేధాశక్తి కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తాను కూడా చదివే రోజుల్లో ఎన్సిసి విద్యార్థినేనని గుర్తు చేశారు.ఆకట్టుకున్న గుర్రపు స్వారీలు.ఎన్సిసి విద్యార్థులు పలువురు గుర్రాలతో పలు స్వారీలు నిర్వహించి అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నారు. విన్యాసాలు ప్రదర్శించిన ఎన్సిసి విద్యార్థులను మంత్రి అభినందించారు.అలాగే 75 మంది ఎన్సిసి విద్యార్థులు రక్తదానం కూడా చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కల్నల్ శతేందర్ దహియా,జిపి సిడిఆర్ ఎన్సిసి వెటర్నరీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ రమణ,ఆర్మీ ఉద్యోగులు,ఎన్సిసి విద్యార్థులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొండాపురం లో జనసేన మండల అధ్యక్షులు ఆకుల వెంకట్ ఆదర్వం లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం…

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…