పొట్టి శ్రీరాములు వర్ధంతి

మన న్యూస్: పొట్టి శ్రీరాములు వర్ధంతి , ఆత్మార్పణ దినం పురస్కరించుకొని చిత్తూరు నగరంలో గంగినేని చెరువు వద్దనున్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం గంగినేని చెరువు వద్ద నున్న పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజ చేసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాలు, త్యాగనిరతిని ఎమ్మెల్యే వివరించారు ఆర్యవైశ్య నాయకులు చల్లూరు ద్వారకనాథ్ మాట్లాడుతూ అమరజీవిని స్మరించుకుంటూ జాతి కోసం పలు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సందర్భంగా గుర్తు చేశారు కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజహసింహులు, వాసవి క్లబ్ గ్రేటర్ చిత్తూరు మరియు చిత్తూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య నాయకులు ఆరూరు ప్రసాద్ బాబు, చల్లూరు ద్వారకనాథ్, మువ్వల నరసింహుల శెట్టి, బలసా వేణుగోపాల్, చిలంకూరు వెంకటేష్, గోవర్ధన్, తాళంకి లక్ష్మీనారాయణ,ఆరూరు రామమూర్తి, శ్రీధర్ సత్య, బైసాని బాబురావు, బైసాని చంద్రశేఖరరావు, శివ ప్రసాద్ శ్రీనివాసమూర్తి, వివిధ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు