అలంపూర్ కోర్టు3387 కేసులు పరిష్కారించీన జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు లోగద్వాల జిల్లా

మన న్యూస్: ప్రతినిధి డిసెంబర్ 14 జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కోర్టు అదాలత్ లో 3387 కేసులు పరిష్కారం … అలంపూర్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 3387 కేసులు పరిష్కరించినట్లు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ న్యాయమూర్తి మిథున్ తేజ తెలిపారు. శనివారం నిర్వయించిన అదాలత్ లో 16 కేసులు రాజీ మార్గము ద్వారా కావడం జరిగింది. అందులో ఒకే కుటుంభ సభ్యులపై ఒకరి పై మరోకొకరు పెట్టుకొన్న కేసులుండడం తో న్యాయమూర్తి గారు మాట్లాడి రాజీకుదుర్చారు. 3371 కేసులలో నేరస్తులు నేరము ఒప్పు కోవడము ద్వార జరిమానా విధించగా 5,47,590 రూపాయలు నగదు రావడం జరిగింది కోర్ట్ ప్రాంగణం లో నిర్వయించిన జాతీయ అదాలత్ కు భారతీయస్టేట్ బ్యాంకు జనరల్ మేనెజర్ ప్రకాష్ చంద్ర బరోఋ , డివిజినల్ మేనేజర్ బినోద్ కుమార్ సిన్హా, రీజినల్ మేనేజర్ సునీత మరియు అలంపూర్ కోర్ట్ పరిధిలో ని భారతీయ స్టేట్ బ్యాంకు వివిధ శాఖా ల మేనేజరులు హాజరయ్యారు . అనంతరం న్యాయమూర్తిని శాలువాతో పూల బొకేతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ , న్యాయవాదులు శ్రీధర్ రెడ్డి , తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్ , శ్రీమతి రాజేశ్వరి , అలంపూర్ కోర్ట్ ఏజీపీ మధు , పీ పీ కార్తీక్ , అలంపూర్ సి ఐ రవిబాబు , తాలూకా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది , అలంపూర్ ఎసై వెంకటస్వామి , మనోవపాడు ఎసై చంద్రకాంత్, కోర్ట్ పీసీలు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) పిట్లం మండలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకుడు పిట్లం టౌన్ ప్రెసిడెంట్ బుగుడల నవీన్ ముదిరాజ్ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోఎమ్మెల్యే తోట…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి