బిజెపి సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం*

(మన న్యూస్ ప్రతినిధి)ప్రత్తిపాడు:ప్రత్తిపాడు బీజేపీ పార్టీ కార్యాలయంలో బుధవారం మండల అధ్యక్షులు కందా వీరాస్వామి ఆధ్వర్యంలో మండల బూత్ కమిటీల నియామకం,పార్టీ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ముఖ్య అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు ప్రత్తిపాడు,ఏలేశ్వరం రూరల్ మండలాల పరిశీలకులు యెనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొని ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు,ఏ ఆర్ ఓలకు ఎన్నికల విధానాన్ని తెలియజేశారు. lఈ నెల 16 లోపు మండల అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించి జిల్లా పార్టీ కి వివరాలు అందజేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో నియోజక వర్గ కన్వీనర్ సింగిలీదేవి సత్తిరాజు,రాజా కింగ్ బాబు రాజు,జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాస్,సినీయర్ నాయకులు చింతాకుల రామకృష్ణ, గున్నాబత్తుల రాజబాబు,మండల ప్రధాన కార్యదర్శి ఇంటి బాబూరావు,బీజేపీ నాయకులు కరెడ్ల చక్రి,కొండి సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ