పవన్ అంటే మహా శక్తి – జనసేనాని ని టచ్ చేయాలంటే జనసైనికులను దాటుకొని వెళ్ళాలి

ఉప ముఖ్యమంత్రికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.

Mana News, Tirupati:- జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పుడు భారతదేశానికి అవసరమని.. మహారాష్ట్రలో జరిగిన బిజెపి నూరు శాతం ఫలితాలే అందుకు అద్దం పడుతున్నాయని.. కావున *ప్రధాని , సీఎంలకు* ఇచ్చే జెడ్ ప్లస్ కేటగిరి , సెక్యూరిటీ మా పవన్ కు కల్పించాలని.. జనసేన పార్టీ తిరుపతి జిల్లా, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, మధుబాబు, సుమన్ బాబు, మునస్వామి, కిషోర్ , హేమంత్ , పురుషోత్తం , మణికంఠ , శ్రావణ్, పవన్ కుమార్, వినోద్, రమేష్ రెడ్డి, సాయి, సుధాకర్ లు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత ప్రభుత్వ అరాచక పాలనను ప్రశ్నించి.. రాష్ట్ర ప్రజలను కాపాడే దిశగా.. ఎన్డీఏ ద్వారా కూటమి పాలన తో విజయం సాధించి.. దేశానికి ఒక దిక్సూచిలా పవర్ కళ్యాణ్ మహా శక్తిగా ఎదిగారని కొనియాడారు. రాష్ట్రంలో కాకినాడ పోర్ట్ ఇతర పోర్ట్ లలో నెలకొన్న రైస్ స్మగ్లింగ్ మాఫియాను అడ్డుకున్నారని, సనాతన ధర్మాన్ని కాపాడేందుకు.. హిందువుల వైపు నిలబడ్డ తమ జనసేనాని ని హతమార్చాలని దుష్టశక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయని… ఆయనను కాపాడేందుకు జనసైనికులం నడుం బిగించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ను తాకాలంటే ముందు మా జన సైనికులను దాటి వెళ్లాలని, కచ్చితంగా మా పవన్ కళ్యాణ్ కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జెడ్ ప్లస్ వివిఐపి సెక్యూరిటీని కల్పించాలని డిమాండ్ చేశారు.

  • Related Posts

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    మన ధ్యాస , నెల్లూరు ,డిసెంబర్ 7: నెల్లూరు నగరం ,48వ డివిజన్ ప్రజల చిరకాల కోరికను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నెరవేర్చారు.డివిజన్లో పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు 40 ఏళ్లుగా ప్రహరీ గోడ ,…

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    మన ధ్యాస ,తోటపల్లి గూడూరు , డిసెంబర్ 7:నెల్లూరు జిల్లా ,తోటపల్లి గూడూరు మండలం, కోడూరు బీచ్ దగ్గర లోని ముత్యాలతోపు గ్రామంలోని యేసు ప్రార్థన మందిరం నందు ఆదివారం జరిగిన ఆరాధన కూడిక లో ముఖ్య ప్రసంగీకులుగా పాస్టర్స్ పవర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 8, 2025
    • 2 views
    కాంగ్రెస్ లో చేరిక- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    ప్రజల సమస్యలకే ప్రాధాన్యం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి తక్షణ సహాయం చేసిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్.

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    పొర్లు కట్ట ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    క్రైస్తవ పండుగలో ఆరాధన ఉండాలి……పులగర శోభనబాబు

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    నెల్లూరు రూరల్ లో పార్క్ నందు ఏర్పాటు చేస్తున్న సోలార్ లైట్స్ పనులు పర్యవేక్షించిన టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

    అప్పన్న పరిస్థితి బాగోలేదంటేనే ఆరోజు సహాయం చేశా…… నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి