ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారిచాలని నినాదాలు చేపట్టారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏలేశ్వరం శాఖ మేనేజరుకు అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారిచని యెడల ఉద్యమం తీవ్ర తరం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ. జి ఓ నెంబర్ 36 వెంటనే అమలు చేయాలని, అన్నారు. 2019బి2024వేతన సవరణ వెంటనే చేపట్టాలని తెలిపారు.గ్రాడ్యూటీ యాక్ట్ ప్రకారం అమలు చేయాలని, 2019 తరువాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని తెలిపారు. సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా జీతాలు ఇవ్వాలని, సంఘాలకు షేరుదనం పై ఇవ్వాల్సిన 6% డివిడెంట్ వడ్డీ. చెల్లించాలని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల సీ ఈ ఓ లు, జ్యోతుల శ్రీనివాస్, ఉప్పలపు విజయ్ కుమార్ రాజు, జే గోపాల కృష్ణ, ఏ మణిరాజు, కో-ఆపరేటివ్ జిల్లా యూనియన్ అధ్యక్షులు కే ఆదినారాయణ, సహచర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    బీ సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 11న జరుగు ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం చేయండి

    .*ప్రత్తిపాడు నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్చార్జ్ గొంప శివకుమార్* మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో, ఈనెల 11వ తారీఖున జరగబోతున్న ఏపీ బీసీ మహా సదస్సు జయప్రదం గావించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.