రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పైల సుభాష్ చంద్రబోస్

మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం నగర పంచాయతీకి చెందిన నాయకులు పైల సుభాష్ చంద్రబోస్ కు భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకపత్రం రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్ సూచనలు మేరకు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓ బి సి మోర్చా అధ్యక్షులు రోంగల.గోపి శ్రీనివాస్, నిర్ణయం మేరకు ఈ యొక్క నియమాక పత్రాన్ని అందజేయడం జరిగింది.ఈ నియామక పత్రం అందించడం పట్ల భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఓబీసీ వివిధ అనుబంధ సంఘాలు నాయకులు భారతీయ జనతా పార్టీ, శ్రేణులు పైల.సుభాష్ చంద్రబోస్, కి శుభాకాంక్షలు. తెలియపరిచినారు, ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో 2029లో పార్టీ బలోపేతానికి ఓబీసీ నాయకులమైన మేము పార్టీ. అభివృద్ధికి అహర్నిశము శ్రేయోబద్ధుడనై పార్టీకి కృషి చేస్తానని ఈ సందర్భంగా బోసు పేర్కొన్నారు. బోస్ కు ఈ పదవి లభించడం పట్ల భారతీయ జనతా పార్టీ. కాకినాడ జిల్లా అధ్యక్షులు, మరియు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, పూర్వాధ్యక్షులు చిలుకూరి. రామ్ కుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఉమ్మిడి వెంకట్రావు, సీనియర్ నాయకులు సింగిలిదేవి సత్తిరాజు, ఏలేశ్వరం టౌన్ అధ్యక్షులు పైల. అయ్యప్ప, ఏలేశ్వరం రూరల్ మండలం అధ్యక్షులు ప్రత్తిపాడు మండల అధ్యక్షులు ఊటా, వీరబాబు, శంఖవరం మండల యువమోర్చా, సోము.సత్తిబాబు, రౌతులపూడి మండల అధ్యక్షులు లౌడ్ శ్రీను, మరియు ప్రతిపాడు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు కూరాకుల. రాజా, చిట్రా, పాపారావు, పతివాడ. వెంకటేశ్వరరావు,బండారు. సూరిబాబు, ఊటా.శ్రీను, బాలిపల్లి. చక్రి, ఏలేశ్వరం మండలం యువ నాయకుడు గరికి.నాగు, తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.