అయిజలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”.. హాజరైన విశ్వ కర్మ టీవీ యండి కొండోజు నర్సింహా చారిరాజస్థానీ వలస దారులు.. లోకల్ వ్యాపారస్తుల కులవృత్తి దారుల పొట్ట కొడుతున్నారని మండిపాటు

మనన్యూస్: జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణ కేంద్రం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆదివారం ఓం విశ్వకర్మ టివీ ఛానల్ ఆధ్వర్యంలో “విశ్వకర్మ చైతన్య సదస్సు”కార్యక్రమం నిర్వయించడం జరిగింది.ఈ సందర్భంగా ఓం విశ్వకర్మ టివీ ఛానల్ యండి కొండోజు నర్సింహ చారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ..తెలంగాణ రాష్ట్ర లోకల్ వ్యాపారస్తుల కుల వృత్తి దారుల పొట్ట కొడుతున్న రాజస్థానీ వలసదారులు రాజస్థానీ వలసదారులు బ్రిటిష్ వాళ్ళకంటే ప్రమాదకరమని ఓం విశ్వ టీవీ యండి కొండోజు నర్సింహా చారి ఆవేదన వ్యక్తంచేశారు. రాజస్థానీ వలస దారులు లోకల్ వ్యాపారస్తుల కులవృత్తి దారుల పొట్ట కొడుతున్నారు, వీల్లు బ్రిటీషువాల్లకంటే ప్రమాదకరం అన్నారు. రాజస్థాన్ నుండి వలస వచ్చి, తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యాపారాల్లోకి చొరబడి ధోనెంబర్ మాల్ అమ్ముకుంటూ, లోకల్ వ్యాపారస్తులు, కుల వృత్తి దారులు అప్పుల పాలు అయ్యిఆత్మ హత్యలు చేసుకొని, చనిపోయే విధంగా చేస్తున్నారు, అన్నిరాజకీయ పార్టీల నాయకులు తెలంగాణ వ్యాపారస్తులకు మద్దతుగా వుండాలి అన్నారు. రాజస్థానీ వ్యాపారస్తులకు మద్దతు తెలిపే రాజకీయ నాయకులకు త్వరలో గొరికడతాము అన్నారు.త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య సదస్సులు నిర్వహించి, లోకల్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో రాజస్థానీ వలసదారులను మన ప్రాంతం వదిలి పారిపోయే వరకు తరిమి కొడతాము అన్నారు‌.
ఈ కార్యక్రమంలో సర్వేశ్వర చారి.శ్రీనివాస్ చారి.నర్సింహ చారి. ఆరగిద్ద చారి.హరి ప్రసాద్.బ్రహ్మయ్య చారి.ప్రభాకర్ చారి, హరిచారి తదితరులు భారీసంఖ్యలో విశ్వకర్మలు పాల్గొన్నారు

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    శిశు మందిర్లో సప్త శక్తి సంగం అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    అపూర్వ కలయిక పాత మిత్రులదళాయివలస జలపాతం వద్ద పిక్నిక్ సందడి  స్నేహానికి వన్నె తెచ్చిన 1987 పదవతరగతి బ్యాచ్

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    ‎ఎస్‌.టి.యు చిత్తూరు జిల్లా శాఖ – నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    *ఘనంగా లండన్ ఎన్నారై వల్లేరు కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    పారిశ్రామికవేత్త డీకే బద్రి నారాయణ భౌతిక కాయానికి నివాళులు

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం

    ఘనంగా అత్యాధునిక పరికరాలతో గోల్డెన్ జిమ్ ప్రారంభం