కాంగ్రెస్ పార్టీనీ విమర్శించే హక్కు రేగా కు లేదు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల రామనాథం

మన న్యూస్: పినపాక, కాంగ్రెస్ పార్టీ మోసాల పార్టీ అని రేగా కాంతారావు 12 మాసాలు నుండి అంటున్నారు. రేగా మీరు చెప్పిన విద్య కదా 2018లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిన్ను గెలిపిస్తే మీరు మోసం చేసి బిఆర్ఎస్ పార్టీకి జంప్ అయింది. మీరు చేసింది సంసారం మేం చేసింది వ్యభిచారమా… మీరు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే తిరిగి మీ ముఖం మీదనే నాలుగు వేలు చూస్తాయని గుర్తుంచుకోవాలన్నారు. ఆంధ్ర పాలకుల మాటలు నమ్మి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మోసం చేసింది మీరు కాదా కాంగ్రెస్ పార్టీని మోసం చేసినందుకు 2023లో మిమ్ములను ఓడించడం జరిగింది. ఈ రోజున మా ఎమ్మెల్యే పాయం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక మాట్లాడుతున్నారు. పాయం అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. పినపాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ 2023 సంవత్సరంలో 35 వేల మెజారిటీ సాధించడం జరిగింది. నేను సవాల్ చేస్తున్న వచ్చే 2029 ఎలక్షన్ లో మా ఎమ్మెల్యే పాయంని 70000 మెజారిటీతో గెలిపించడం జరుగుతుంది. పినపాక నియోజకవర్గం గడ్డ కాంగ్రెస్ అడ్డా అని గుర్తుంచుకోండి. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్.కె మదర్ సాహెబ్, మాజీ సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, తోలెం అర్జున్, మాడె రామనాథం, మాడే పాపారావు, ఎట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర