జాతీయ పుస్తక వారోత్సవాల ర్యాలీ… నవోదయ ప్రిన్సిపాల్ రాంబాబు

మన ధ్యాస,నిజాంసాగర్ (జుక్కల్) నవంబర్ 17,
ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పుస్తక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జె ఎన్ వి ప్రిన్సిపాల్ రాంబాబు అన్నారు.ఈ సందర్భంగా
నిజాంసాగర్ మండల కేంద్రంలోని జవహర్ నవోదయ విద్యాలయం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ప్రిన్సిపాల్ రాంబాబు మాట్లాడుతూ..పుస్తకాల చదువును ప్రోత్సహించడం, పఠన పరంపరను పెంపొందించడం,విద్యార్థుల వయోజనుల్లో చదవు అలవాటును పెంచడం ప్రధాన ఉద్దేశ్యం,ఈనెల 18వ తేదీ ఆదర్శ పాఠశాల గ్రంథాలయం సందర్శిస్తామని తెలిపారు,19 వ తేదీ జె ఎన్ విలో పుస్తక ప్రదర్శన ఉంటుందని,20 తేదీన జె ఎన్ వి లో క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలోగ్రంథపాలకులు సందీప్ ఉన్నారు.

  • Related Posts

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    నేను బలపరిచిన అభ్యర్థులను సర్పంచులు గా గెలిపించండి – ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి

    గ్రామాభివృద్ధి కి తోడ్పడండి ,ఆలూరు గ్రామ ప్రజలు త్యాగం మరువలేనిది స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా గట్టు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6 :- జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర

    వందరోజుల కార్యక్రమం పర్యవేక్షించిన ఎం.పి.డి.ఒ. వీరేంద్ర