కనుమూరి వివాహ రిసెప్షన్ వేడుకలలో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల..!

సీతారామపురం నవంబర్ 12 :మన ధ్యాస న్యూస్://

సీతారామపురం మండలం లోని మారంరెడ్డిపల్లిలో సీతారామపురం మాజీ జడ్పిటిసి సభ్యురాలు కలివెల జ్యోతి మేనకోడలు కనుమూరి ప్రియాంక – మధు వివాహ రిసెప్షన్ బుధవారం ఘనంగా వైభవోపేతముగా ఉత్సాహభరిత వాతావరణములో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ హాజరై నూతన వధూవరులు ప్రియాంక – మధు లను ప్రేమాభిమానాలతో ఆశీర్వదించి, వారిని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ “వివాహం అనేది మనిషి జీవితంలో అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన క్షణమాని, ఈ నూతన దంపతులు పరస్పర ప్రేమాభిమానాలతో, పరస్పర గౌరవంతో, ఆనందం మరియు సౌభాగ్యంతో నిండిన జీవితాన్ని సాగించాలని మనసారా కోరుకుంటున్నాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం