పత్రీజీ గురువుగారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

ధ్యానం మనిషిని సన్మార్గంలో నడిపించే శక్తివంతమైన సాధన – ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!ధ్యానం ద్వారా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక వికాసం సాధ్యం – కాకర్ల సురేష్..!

వింజమూరు నవంబర్ 11 మన ధ్యాస న్యూస్ ://

వింజమూరు మండలం పిరమిడ్ నగర్‌లోని వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గురువుగారి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ప,త్రీజీ గురువు విశిష్టత, ఆయన చేసిన అపారమైన ఆధ్యాత్మిక సేవలు, ధ్యానం ద్వారా సమాజంలో తీసుకువచ్చిన మార్పులు గురించి వివరించారు. కాకర్ల సురేష్ మాట్లాడుతూ —
“బ్రహ్మర్షి పత్రీజీ మన సమాజానికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన మహానుభావులు. ఆయన బోధనల ద్వారా ధ్యానం అనే దివ్య సాధనను ప్రతి మనిషి జీవితంలో భాగం చేయాలని సూచించారు. ధ్యానం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుందని, ఆలోచనలు స్పష్టమవుతాయని, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తిని మానసిక, శారీరక, ఆధ్యాత్మిక సన్మార్గంలో ముందుకు నడిపే శక్తివంతమైన సాధన” అని పేర్కొన్నారు. ధ్యానం మనలోని అంతరాత్మను మేల్కొలిపి, లోకహితానికి దారి చూపిస్తుందని, నేటి వేగవంతమైన జీవనశైలిలో ప్రతి ఒక్కరూ రోజువారీగా కొంత సమయం ధ్యానానికి కేటాయిస్తే, జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది” అని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పిరమిడ్ ధ్యాన కేంద్ర నిర్వాహకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం