కలిగిరి మండలం పెద్దపాడు గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

కలిగిరి, నవంబర్ 07 (మన ద్యాస న్యూస్) ప్రతినిధి://

నెల్లూరు జిల్లా కలిగిరి మండలం పెద్దపాడు గ్రామ సమీపం లో కావలి నుండి కలిగిరి వైపు బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులు, అతివేగంగా వెళ్తు రోడ్డు పక్కన ఉన్న ప్రమాద హెచ్చరిక బోర్డు ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మనోజ్ 24 సంవత్సరాలు వయసు గల యువకుడు అక్కడక్కడే మృతి చెందాడు.మరో ఇద్దరు మురారీ పెంచలప్రసాద్,నక్కా కిరణ్, లకు తీవ్ర గాయపడ్డారు,వీరి ముగ్గురు ది కలిగిరి మండలం జీర్రవారిపాలెం కి చెందిన వ్యక్తులు గా గుర్తించారు, గాయపడిన ఈ ఇద్దరిని వింజమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించరు, అక్కడ నుండి నక్కా కిరణ్ కు బలమైన గాయాలు కాగా అతనిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కి తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న కలిగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చనిపోయిన వ్యక్తి ని పోస్ట్ మార్టమ్ కి ఆత్మకూరు కి తరలించారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం