నెల్లూరులో ఘనంగా నెల్లూరు జిల్లా ఆర్ అండ్ బి ఎస్సీ ఎం. గంగాధర్ పదవి విరమణ వేడుకలు

మన ధ్యాస ,నెల్లూరు ,నవంబర్ 4: నెల్లూరు నగరం మినర్వా గ్రాండ్ లో నెల్లూరు జిల్లా ఆర్ అండ్ బి ఎస్ .సి ఎం గంగాధర్ పదవి విరమణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో విచ్చేసిన అతిధులుమాట్లాడుతూ….. నెల్లూరు జిల్లా ఆర్ అండ్ బి ఎస్ సి ఎస్సీ నిజాయితీతో, నిబద్దతో 39 సంవత్సరాలు పనిచేసే నేడు పదవి విరమణ చేయుచున్న ఎం గంగాధర్ శేష జీవితం ఆయురారోగ్యాలతో కొనసాగాలని మనస్ఫూర్తితో కోరుతున్నామని అని తెలియజేశారు. అనంతరం ఆర్ అండ్ బి ఎస్సీ ఎం గంగాధర్ మాట్లాడుతూ……. నేను మారుమూల గ్రామం లో పుట్టి కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చి నందుకు చాలా సంతోషంగా ఉంది . నా ఉద్యోగ సర్వీసులో నాకు సహకారం అందించిన తోటి ఉద్యోగులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేశారు.ఈ పదవి విరమణ వేడుకలకు విచ్చేసిన అతిధులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరోసారి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎస్సీ గంగాధరను శాలువతో వచ్చిన అతిథులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఉద్యోగులు, వివిధ శాఖల ఉద్యోగులు ఎస్సీ గంగాధర్ బందు మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం ;ఏలేశ్వరం నగర పంచాయతీ శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాల్లో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముదునూరి మురళి కృష్ణంరాజు పాలుపంచుకున్నారు. ఏలేశ్వరం నగర పంచాయతీ లో శ్రీ గౌరీ శంకర్ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు…

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    బాధిత కుటుంబాలకు రూ. 35 వేలు ఆర్థిక సాయం మన ధ్యాస ప్రతినిథి ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలను జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి పరామర్శించారు.సర్వం కోల్పోయిన మూడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం