జిఎస్ఆర్ ఫ్యాక్టరీలో కెన్ క్యారియర్ పూజ..

మన ధ్యాస ,నిజాంసాగర్ ( జుక్కల్ )నవంబర్ 3, నిజాంసాగర్ మండలంలోని మాగి జిఎస్ఆర్ ఫ్యాక్టరీ లో సోమవారం కెన్ క్యారియర్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.వైస్ ప్రెసిడెంట్
వేణుగోపాల్ రావు,కెన్ జనరల్ మేనేజర్ వెంగల్ రెడ్డి, సిడిసి చైర్మన్ ఎండి.షాదుల్లా, బోధన్ కెన్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట రవి కెన్ క్యారియర్ లో చెరుకు వేసి గనుగను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ కామారెడ్డి,సంగారెడ్డి,మెదక్ జిల్లాలోని 15 మండలాలలోని 2,216 మంది రైతులు 3,989 హెక్టార్లలో చెరుకు పంటను సాగు చేస్తున్నారని తెలిపారు. 2025-2026 సీజన్ కు గాను 4.25 మెట్రిక్ టన్నుల చెరుకు గనుగ చేసేందుకు లక్ష్యం పెట్టుకున్నామన్నారు. చేస్తుందన్నారు.2025-2026 సంవత్సరంకుగాను జిఎస్ఆర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎకరానికి రెండున్నర టన్నుల చెరుకు విత్తనం ఉచితంగా ఇస్తుందన్నారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫ్రీజ్ సిలిండర్ పేలి గాయాల పాలైన క్షతగాత్రులను పరామర్శించిన…జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత

    గద్వాల జిల్లా మనధ్యాస డిసెంబర్ 6జోగులాంబ గద్వాల జిల్లాగద్వాల నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రానికి చెందిన అడవి ఆంజనేయులు స్వగృహంలో ఫ్రీజ్ సిలిండర్ పేలి ఒకసారి పెద్దఎత్తున మంటలు ఎగసి పడటంతో ఇద్దరు మహిళలు ఒక చిన్నారి కి తీవ్ర గాయాలైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం