పెద్దకొండూరు పంచాయతీ నందు వీధి దీపాల రాకతో ప్రజలు ఆనందం వ్యక్తం..!!!

పెద్దకొండూరు గ్రామ పంచాయతీ లో బజారు ల నందు గడ్డి విపరీతంగా ఉండడం తో గడ్డి మందు కొట్టించి గ్రామ న్నీ సుబ్రపరిచిన వైనం…!!!

కలిగిరి నవంబర్ 2 :(మన ధ్యాస న్యూస్ ):///

కలిగిరి మండలం పెద్దకొండూరు గ్రామ పంచాయతీ లోని 4 ఆవాస గ్రామాలు కలవు ఇవి పెద్దకొండూరు, పెద్దపాడు,అయప్ప రెడ్డి పాలెం, అట్ల అగ్రహారం, గ్రామలు కలవు, ఐతే మొంతా తుఫాన్ ప్రభావం వలన భారీ వర్షాలు కారణం వలన విధి లైట్స్ వెలగకపోవడం తో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో స్థానిక నాయకులు రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు వెంటనే స్పందించి, పంచాయతీ అధికారులు తో మరియు గ్రామ సర్పంచ్ మొక్క సుజాత, మాజీ సర్పంచ్ మొక్క హజరత్ రావు, లకి తెలియజేయడం తో వెంటనే వాళ్ళు స్పందించి గ్రామంలోని వీధి దీపాలు వేసి గ్రామస్తులికి వెలుగు నివ్వడం జరిగింది. అంతే కాకుండా పెద్దపాడు, పెద్దకొండూరు, అయ్యప్ప రెడ్డి పాలెం, అట్ల అగ్రహారం, గ్రామా ల లోని బజారులు ల లో గడ్డి విపరీతంగా ఉండడం తో గడ్డి మందు కొట్టించడం పెద్దకొండూరు గ్రామాన్ని అభివృద్ధి పదం తో ముందుకు తీసుకెళ్తున్నరు. అంతే కాకుండ ఎక్కడ చేయని విధముగా పదాకొండూరు గ్రామ పంచాయతీ ని అభివృద్ధి తో ముందుకు తీసుకుపోతున్నారు.ఈ అభివృద్ధి ని చూసి గ్రామస్తులు సంతోష వ్యక్తం చెందినారు.

  • Related Posts

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    గోసాల మల్లికార్జున కుటుంబ సభ్యుల ను పరామర్శించిన కలిగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బిజ్జం వెంకట కృష్ణరెడ్డి. కలిగిరి,మనధ్యాసన్యూస్, డిసెంబర్ 7, (కె నాగరాజు). ఉదయగిరి నియోజకవర్గం లోని కలిగిరి మండలం కలిగిరి గ్రామపంచాయతీ నందు జిరావారిపాలెం గ్రామానికి చెందిన గోసాల…

    ఫిజియోథెరపీ విద్య కావలి కే గర్వకారణంతొలి గ్రాడ్యుయేషన్ లో ప్రశంసలు..

    కావలి,మనధ్యాసన్యూస్,డిసెంబర్ 06,(కె నాగరాజు) అన్నిరకాల విద్యలు ఉన్న కావలిలో తొలి సారిగా ఫిజియోథెరపీ విద్యను ప్రవేశపెట్టి విజయవంతం నిర్వహిస్తున్న డాక్టర్ మాధవరెడ్డి అభినందనీయులు అని యమ్ యల్ ఎ డి.వి.క్రిష్ణారెడ్డి,ఆర్ డి ఒ వంశీకృష్ణ అభినందించారు. శ్రీ లక్ష్మి ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    జిర్రవారపాలెం లో టీడీపీ పార్టీ కార్యకర్త గోసాల మల్లికార్జున మృతి,ఆయన కుటుంబ సభ్యలును పరమర్శించిన బిజ్జం వెంకట కృష్ణారెడ్డి.

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    శ్రీ గౌరీ శంకర్ మహోత్సవాలలో పాల్గొన్న వైసీపీ నాయకులు మురళి రాజు

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    పెద్దిపాలెంలో అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన జనసేన నేత బార్లపూడి క్రాంతి

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    24,50,339 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందచేసిన:ఎమ్మెల్యే

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    తవణంపల్లి మండలంలో 17 ఏళ్ల యువకుడు అదృశ్యం కేసు నమోదు

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం

    కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పి.ఆర్‌.టి.యు సముచిత స్థానం