ఎమ్మెల్యే కాకర్ల సురేష్ , ఫోన్ ద్వారా స్వయంగా మాట్లాడి ధైర్యం చెప్పిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,..!

బస్సు ప్రమాదంలో మృతి చెందిన గోళ్ల రమేష్ కుటుంబాన్ని ఫోన్ప ద్వారా రామర్శించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ..!బాధిత కుటుంబానికి అండగా ఉంటానని వెంకయ్య నాయుడు హామీ..!

వింజమూరు అక్టోబర్ 24 :(మన ధ్యాస న్యూస్ )://

హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఆ ప్రమాదంలో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలం గోళ్ల వారిపల్లె గ్రామానికి చెందిన ఓకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన సంఘటన, తెలుసుకున్న మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదంలో మృతి చెందిన గోళ్ళ రమేష్ ,తండ్రి గోళ్ళ మాలకొండయ్యతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫోన్ ద్వారా మాట్లాడి ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ధైర్యంగా ఉండాలని, మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించారు. బాధితుడు మాలకొండయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ప్రమాద విషయం తెలుసుకున్నప్పటి నుండి మా గ్రామంలోనే మా ఇంటి వద్ద ఉండి, ధైర్యం చెబుతూ, ఆందోళన చెందుతూ బాధపడుతున్నాడని కష్ట సమయంలో ఎమ్మెల్యే అండ మరువలేనిదని వెంకయ్య నాయుడు కి తెలియజేశారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ని అడిగి ప్రమాద విషయాలను, ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సహాయ చర్యల గురించి తెలుసుకున్నారు. మానవ ప్రాణాలు విలువైనవని లాంటి దుర్ఘటనలో మనందరికీ బాధ కలిగిస్తాయని ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ దేవుడు వారికి ధైర్యం శాంతి కల్పించాలని ప్రార్థించారు.

  • Related Posts

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    మన ధ్యాస,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వడ్డేపల్లి,మల్లూర్,సుల్తాన్ నగర్,వెల్గనూర్ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ అందజేశారు.ఈ సందర్భంగా మండల…

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    🔸మొంథ తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎమ్మెల్యే కాకర్ల..!నియోజకవర్గ పరిధిలోని 8 మండలాల అధికారులు, కూటమి శ్రేణులకు తగు ఆదేశాలు..!పలుచోట్ల వరద బాధితులకు దుప్పట్లు, ఆహార పదార్దాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకర్ల..! ఉదయగిరి అక్టోబర్ 28 :(మన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.. మండల అధ్యక్షులు ఎలే మల్లికార్జున్

    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    • By RAHEEM
    • October 28, 2025
    • 5 views
    ఆరోగ్యవంతమైన సమాజం కోసం పౌష్టికాహారం తప్పనిసరి.. — జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    భారీ వర్షంలోనూ క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటనలు చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    ప్రజలు కోసం ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే కాకర్ల– మొంథా తుఫాన్ బాధితులకు కాకర్ల సురేష్ సహాయహస్తం..!!!

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు గా పాటురు కమలాపతి రెడ్డి, ప్రచార కమీటీ అధ్యక్షులు గా నక్కల ప్రతాప్ రెడ్డి నియామకం

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?

    ఉదయగిరి లో రోడ్ల పక్కనే పేరుకుపోయిన చెత్త, చదారాలు,,? దోమల వలన ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్న వైనం..?చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు వేడుకలు…?