లింగంపర్తి లో ఘంటసాల 102 జయంతి

(మన న్యూస్ ప్రతినిధి) ఏలేశ్వరం : ప్రముఖ సినీ గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు 102వ జయంతి సందర్భంగా ఆధ్యాత్మిక ఉపన్యాసకులు ఆలమూరు సుబ్బారావు ఆధ్వర్యంలో బుధవారం లింగంపర్తి గ్రామంలో ఘంటసాల చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలమూరు మాట్లాడుతూ తెలుగు సినీపాటకు ఓ చరిత్రను సృష్టించిన మహాగాయకుడిగా వేల పాటలతో పండితుల నుండి పామరుల దాకా నిత్యం ప్రతి నోట వినిపించి అమృతస్వరం అని అన్నారు. ఘంటసాల గానంలో ప్రతి అక్షరం, ప్రతిపాట గొప్పతనం సంతరించుకుని సంగీతం, స్వరం, శబ్దము ప్రధానంగా సాగిన ఆయన పాటల ప్రహనం అద్వీతీయంగా ఈ శతాబ్ది గాయకుడిగా ఘంటసాల స్వరం ప్రవాహం తెలుగు వారి హృదయాల్లో జీవ నదిగా ప్రహిస్తుంటే ఉంటుందని మరియు ఒక్క భగవద్గీతను ఘంటసాల గొంతులో వినగలడం తెలుగు వారికి భగవంతుని వరప్రసాదం అని అన్నారు. వేల లో పాటలతో , వందల రాగాలతో సంగీతాన్ని రుచి చూపి, తెలుగు సినీ పాటకు అమరత్వాన్ని ప్రసాదించి, చరిత్ర సృష్టించారని అన్నారు. తెలుగు పాట చరిత్రను , పలు సినిమాల్లో ఘనత కెక్కిన పాటలను, గాయకులను, సంగీత దర్శకుల్ని పరిచయం చేస్తూరు ఈ కార్యక్రమంలో మాటూరి సూరిబాబు, చెదల వీరబాబు, వల్లమారెడ్డి కొండయ్య, వాగు బాబులు, కప్పల వెంకటస్వామి, పలువురు ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ