తీవ్ర జ్వరంతో బాలిక మృతి.

బంగారుపాళ్యం మన న్యూస్ డిసెంబర్ 4

చిత్తూరు జిల్లా,పూతలపట్టు నియోజకవర్గం,బంగారు పాళ్యం మండలం,శేషాపురం గ్రామానికి చెందిన గుణ శ్రీ వయసు 12 సంవత్సరములు బంగారుపాళ్యం సెయింట్ మేరీ స్కూల్ నందు ఏడవ తరగతి చదువుతున్నది. మంగళవారం మధ్యాహ్నం జ్వరం ఎక్కువ రావడంతో స్కూల్ యాజమాన్యం గుణ శ్రీ కి జ్వరం మాత్ర ఇచ్చి కొంత ఉపశమనం చేశారు. తరువాత సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో తండ్రి రాజా వచ్చి గుణశ్రేణి ఇంటికి తీసుకువెళ్లాడు. తల్లిదండ్రులు రాజా భార్గవి ఎస్సీ కులస్తులు. కూలి జీవనం చేసుకుని బ్రతికేవారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఇంటికి వెళ్ళగానే జ్వరం మరింత ఎక్కువ కావడంతో వెంటనే బంగారు పాలెం ప్రైవేటు ఆసుపత్రికి వెంకయ్య డాక్టర్ దగ్గరికి వారి తల్లిదండ్రులు తీసుకెళ్లారు. వెంకయ్య ఇంజక్షన్ వేసిన కొంతసేపటికి స్పృహ కోల్పోవడంతో హుటా హుటిన చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు అప్పటికే మరణించినట్లు తెలపడం జరిగిందని వారి తల్లిదండ్రులు రాజా భార్గవి తెలిపారు. రాజా భార్గవికి ముగ్గురు కుమార్తెలు. ఇప్పటికే గతంలో ఒక కుమార్తె చనిపోగా, రెండవ కుమార్తెను పోగొట్టుకున్న బాధ గ్రామంలోను విషాదఛాయలు అలముకున్నాయి.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..