అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ IIIT అలహాబాద్ డైరెక్టర్ శ్రీ ప్రొఫెసర్ ముకుల్ సుతానే నుంచి ప్రసాంశా పత్రాన్ని అందుకుంటున్న కె.హరిష్ బాబు

Mana News:- చిత్తూరు జిల్లా,ఐరాల మండలం,45 కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.బాలాజీ కుమారుడు కె.హరీష్ బాబు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్నారు.హరిష్ ప్రస్తుతం చిత్తూరు విజయం బిజినెస్ స్కూల్లో ఎంబిఎ మొదటి సంవత్సరం చదువుతున్నారు, చిన్నప్పటి నుంచి సమాజసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.గత నెల హరిష్ చేస్తున్న సేవ కార్యక్రమాలు గుర్తించి ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్స్ వారు ఇంటర్నేషనల్ ఐకాన్ అవార్డు 2024 ను బహూకరించారు.అలాగే జిల్లా స్థాయిలో వివిధ పోటీ కార్యక్రమాల్లో గెలుపొందారు హరీష్. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యువసంఘం యూత్ ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నుండి పాల్గొన్ని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IIIT అలహాబాద్ డైరెక్టర్ శ్రీ.ప్రొఫెసర్ ముకుల్ సుతానే నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో నవంబర్ 26 నుండి డిసెంబర్ 1 వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న డెలిగేట్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని చారిత్రక ప్రదేశాలు,అయోధ్య, కాశీ పుణ్యక్షేత్రాలు సందర్శించారు.ఈ సందర్భంగా హరిష్ ను కళాశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు,పలువురు అభినందించారు.

  • Related Posts

    వాహనదారులు నియమ నిబంధనలు తప్పక పాటించాలి ఎస్సై రామలింగేశ్వరరావు

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం :వాహనదారులు ప్రభుత్వ నియమాలు తప్పక పాటించాలని ఎస్ఐ రామ లింగేశ్వరరావు తెలిపారు.ఈ సందర్భంగా యర్రవరం పోలీస్ ఔట్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. వాహనాల సంబంధించిన రికార్డులు పరిశీలిచారు, రికార్డులు సరిగా లేని పలు…

    ఏలేశ్వరంలో తమ దీర్ఘకాలిక డిమాండ్లను పరిష్కరించాలంటూ సహకార బ్యాంకు ఉద్యోగుల నిరసనమన

    ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం:ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకువద్ద తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కోరుతూ సహకార సంఘ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవొమ్మంగి, అడ్డతీగల (ఎల్లవరం), ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.