నేటితో డిగ్రీ ప్రవేశాలకు ముగింపు ప్రిన్సిపల్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కొరకు, 26-08-2025 ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీగా ఉన్నత విధ్య మండలి ప్రకటించినదని. విద్యార్థులందరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఏలేశ్వరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత కోరారు. కళాశాలలో బి.యస్సీ (బోటాన్) బి.యస్సీ (కంప్యూటరు సైన్స్), యస్సి (కెమిస్ట్రీ) బి ఏ (ఎకనామిక్స్) బి. కాం ( కంప్యూటరు) కోర్సులందు ప్రవేశాలకు అవకాశం ఉన్నరని. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులు డిగ్రీ ప్రవేశాలకు అర్హులని, కళాశాల లో నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం కూడా కల్పించదమైనదని కళాశాల ప్రిన్సిపల్ డా. సునీత ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ విద్యా సంవత్సరం నుండి కళాశాలలో స్మార్ట్ క్లాస్ రూమ్ లు, అదనపు కంప్యూటరలతో లాబ్స్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయని ప్రధాన మంత్రి ఉచ్ఛతర శిక్షా అభియాన్ పథకం లో భాగంగా 5 కోట్లు రూపాయలతో కళాశాల నందు అభివృద్ది కార్య క్రమాలు జరుగుతున్నాయని ఈ సౌకర్యాలన్ని కళాశాలలో ప్రవేశం పొంది ఉపయోగించు కోవాలని ఆమె కోరారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు కళాశాలకు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకొన్న విద్యార్థిని, విద్యార్థులకు, ఓసీ విద్యార్థులకు 400 రూపాయలు బి సి విద్యార్థులకు 300 రూపాయలు, ఎస్ సి మరియు ఎస్ టీ విద్యార్థులకు 200 రూపాయలు రిజిస్ట్రేషన్ రుసుము కళాశాల ఉచితంగా చెల్లిస్తుందని తెలియజేశారు

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 4 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు