కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారులు స్పందించాలి…

  • – ప్రత్తిపాడు బీఎస్పీ ఇంచార్జ్ అపురూప్..

శంఖవరం/ రౌతులపూడి మన న్యూస్ ప్రతినిధి:-బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు, మంచినీళ్ల బావి సమస్యపై అధికారుల స్పందించాలని బహుజన సమాజ్ పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్చార్జ్ గునపర్తి అపురూప్ ద్వజమెత్తారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రౌతులపూడి మండలం బలరాంపురం గ్రామంలో కలుషితమైన చెరువు మంచినీళ్ల బావి సమస్య పై శనివారం గ్రామంలో పర్యటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు మాతా సుబ్రహ్మణ్యం (సుబ్బు బాయ్), కాకినాడ జిల్లా జనరల్ సెక్రెటరీ కండవల్లి లోవరాజు, కాకినాడ జిల్లా ఇంచార్జ్, తుని నియోజకవర్గ ఇన్చార్జ్, తంతట కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు గత నాలుగు రోజుల నుండి అక్కడ చెరువు నీరు లో ప్రక్కన పొలాల నుండి కెమికల్ కలిసిన నీరు చెరువులోకి చేరడంతో చెరువు ని ఆనుకొని ఉన్న మంచినీరు బావి కలుషితం అవడంతో గ్రామంలో గల యువత మండల అధికారులకు గ్రామ నాయకులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఎవరు స్పందించకపోవడంతో రాస్తారోక చేపట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని, సంఘటన స్థలానికి రౌతులపూడి సబ్ ఇన్స్పెక్టర్ చేరుకొని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం సమస్యను పరిష్కరించకపోవడంతో పాటు అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకోలేదని ఎక్కడ గొంగళి అక్కడే అంటూ వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. బలరాంపురం గ్రామ ప్రజల పిలుపుమేరకు గ్రామ ప్రజలకు బీఎస్పీ పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. తక్షణమే స్పందించి అధికారులు నాయకులు సమస్యను పరిష్కరించాలని కోరారు. లేదంటే సమస్యను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. అనంతరం జిల్లా దళిత ఉద్యమ నాయకురాలు కొంకి పూడి రాజ్యలక్ష్మి, దయ మీడియాతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ బత్తిన తాతాజీ, కమల్ శ్రీరామ్, పండు, బీఎస్పీ కార్యకర్తలు గ్రామ ప్రజలు గ్రామ యువత పాల్గొన్నారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 2 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు