బెళుగుప్పలో బీజేపీ “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమం విజయవంతం

ఉరవకొండ, మన న్యూస్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా బెలుగుప్ప మండలంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి బెళుగుప్ప ఇంచార్జ్ దగ్గుపాటి సౌభాగ్య, సందిరెడ్డి నారాయణ స్వామి, దగ్గుపాటి శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జెట్టి గోపాల్, మాజీ అధ్యక్షులు వన్నూరుస్వామి, సుంకన్న కోనంకి, ఏరిస్వామి, మనోహర్, రామలింగ సుబ్రహ్మణ్యం, రామాంజనేయులు, సుధీర్, శేఖర్, తిప్పయ్య, అభిరామ్, రవినాయక్, మండల తహసీల్దార్, ఎంపీడీవో, పంచాయతీ రాజ్ సెక్రటరీ, శ్రీ విద్యానికేతన్ పాఠశాల, సన్‌రైజ్ పాఠశాల, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు, మండల పురప్రముఖులు పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. “వారి త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర్యం” అని నాయకులు తెలిపారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాలు పెంపొందించుకొని, ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని సౌభాగ్య శ్రీరామ్ పిలుపునిచ్చారు.

Related Posts

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

  • By JALAIAH
  • September 10, 2025
  • 4 views
కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

  • By JALAIAH
  • September 10, 2025
  • 5 views
జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..