ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం అండ..!

మృతుడు షేక్ ఫారుక్ పార్థివ దేహానికి నివాళి అర్పించిన తెలుగుదేశం మండల నాయకులు..!

వింజమూరు,(మనన్యూస్,ప్రతినిధి,నాగరాజు):

ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆదేశాలతో విద్యుత్ షాక్ తో మృతి చెందిన షేక్ ఫారుక్ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండదండలు లభించాయి. వివరాల్లోనికి వెళ్తే వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన, షేక్ ఖాదర్ బాషా, వహీదా దంపతుల కుమారుడు షేక్ పారుక్ మంగళవారం ఇంటి వద్దనే విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. టిడిపి కుటుంబ సభ్యుడైనందున ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ మండల నాయకత్వానికి కుటుంబాన్ని పరామర్శించాలని వారికి అండగా నిలవాలని ఆదేశాలు ఇచ్చారు. మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు మృతుని కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్థివదేహానికి నివాళులర్పించారు. తెలుగుదేశం సభ్యత్వం ఉన్నందున, ఇన్సూరెన్స్ అందించేందుకు తగిన ఏర్పాట్లను చేశారు. కుటుంబానికి అండగా ఉంటామని , ధైర్యంగా ఉండాలని నాయకులు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంచాల శ్రీనివాసులు నాయుడు, ఎస్ కే ఖాజావలి, పాములపాటి మాల్యాద్రి, ఉపాధ్యక్షులు ఆనంద రమణయ్య, కోడూరు నాగిరెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, చల్లా శ్రీనివాసులు యాదవ్, చావా మహేంద్ర, మహేష్, శ్రీనివాసులు రెడ్డి, ఇతర నాయకులు తదితరులు ఉన్నారు.

  • Related Posts

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కలిగిరి :(మన ద్యాసన్యూస్):ప్రతినిధి, నాగరాజు :/// ఆంధ్రప్రదశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూపర్ సిక్స్ సభకు కూడా పోకుండా అమరావతిలోనే ఉండి స్వయంగా పర్యవేక్షించారు.నేపాల్ లో చిక్కుకున్న 215 మంది తెలుగు వారిని క్షేమంగా ప్రత్యేక విమానాల్లో…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    ఆంధ్రప్రదేశ్ : (మనద్యాస న్యూస్ ) ప్రతినిధి, నాగరాజు :///// కొత్త జిల్లాల కోసం ఉపసంఘం ఏర్పాటు – రాజధాని పరిధిలో కొత్త జిల్లాకు అవకాశం… ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా పునర్వ్యవస్థీకరణపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం పక్కన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 5 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు