క్రీడాకారులు జాతీయ పోటీల్లో పథకాలు సాధించాలి…అండర్ – 15 విభాగంలో బ్రాంచ్ మెడల్ కైవసం చేసుకున్న రోహిత్ బాబు

మన న్యూస్ తిరుపతి :– బ్యాడ్మింటన్ క్రీడాకారులు జాతీయస్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం తెలిపారు. ఆదివారం తిరుపతి నగరంలోని శివ జ్యోతి నగర్ లో ఉన్న ద్రోణాచార్య బ్యాట్మెంటన్ అకాడమీ ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు. అండర్ 17 బాలికల డబుల్యు విభాగంలో జిల్లా స్థాయి పోటీలలో శాన్వి గోల్డ్ మెడల్ సాధించారు. అండర్ 15 బాలుర విభాగంలో రోహిత్ ప్రత్యర్థి క్రీడాకారుని చిత్తుచిత్తుగా ఓడించి బ్రాంచ్ మెడలను కైవసం చేసుకుని ప్రేక్షకుల మనలను పొందారు. గెలుపొందిన క్రీడాకారులను టిడిపి రాష్ట్ర బీసీ సెల్ సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం, టిడిపి సాంస్కృత విభాగం నాయకులు శంభోల హరినాథ్, విజయలక్ష్మి అభినందించారు. కోచ్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను జగన్నాథం చేతుల మీదుగా అందజేశారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..