కార్గిల్ వీరులకు అనంతపురంలో ఘన నివాళి – బీజేపీ నేతల కందరొచ్చిన కౌగిలి

అనంతపురం, మన న్యూస్:కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన భారత సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, ఈరోజు అనంతపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం మౌన ప్రదర్శనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కాపు రామచంద్ర రెడ్డి గారు, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ కొనకొండ్ల రాజేష్ గారు, జిల్లా బీజేపీ ప్రముఖ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ, యువత వీరి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రైతుబజార్ నుంచి గడియార స్తంభం వరకు సాగిన ర్యాలీలో నినాదాలు, జాతీయ భావోద్వేగాలతో ఊపొచ్చింది. యువకులు, మహిళలు, బీజేపీ కార్యకర్తలు జాతీయ జెండాలు చేతబట్టి దేశభక్తిని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, “దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత,” అని పేర్కొన్నారు. దేశ రక్షణలో ప్రతి సైనికుడి పాత్ర అమూల్యమని, వారి త్యాగాలను భావితరాలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు.

  • Related Posts

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ :- ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో సోమరాజుపల్లి పంచాయితీ సాయినగర్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త వాయల రాము ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది, అదేవిధంగా టంగుటూరు మండలంలో జయవరం…

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్డిసీ) సభ్యుడిగా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన వెన్న ఈశ్వరుడు శివ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..