ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

మనన్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) మండల కేంద్రంలో బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.అనంతరం కేక్​ కట్​ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో అచ్చంపేట్ సొసైటీ ఛైర్మన్ నర్సింహారెడ్డి,నాయకులు విఠల్ రెడ్డి, మనోహర్,రమేష్ గౌడ్, హైమద్ హుస్సేన్,గుమస్తా శ్రీనివాస్,వెంకటేశం,బేగరి రాజు,లింగా గౌడ్,శ్రీకాంత్ రెడ్డి, దేవేందర్ రెడ్డి,గోరేమియా,మరుపల్లి రాములు,ఆయా గ్రామాలకు చెందిన నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు పండ్ల పంపిణీ
నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామంలో కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.కేటీఆర్ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు పండ్ల పంపిణీ చేశారు.అనంతరం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కమ్మరి కత్తా అంజయ్య,నాయకులు నాందేవ్ తదితరులు ఉన్నారు.
మహమ్మద్ నగర్​
మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గున్కుల్​ సొసైటీ ఛైర్మన్ వాజిద్ అలీ,మాజీ సిడిసి చైర్మన్ గంగారెడ్డి,నాయకులు దాఫెదర్ విజయ్,మహేందర్,లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ,అఫ్జల్,మనీష్ రెడ్డి,నరేష్,శ్రీధర్ రెడ్డి,చందర్ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..