మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను రైతులకు అందజేయాలి :డి రమేష్ బాబు

వెదురుకుప్పం మన న్యూస్ : కార్వేటినగరం సమీపంలోని ఏ బి సి ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరీ నందు శుక్రవారం జీడి నెల్లూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ డి రమేష్ బాబు మాట్లాడుతూ యజమాన్యం మామిడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చించిన తర్వాత, గిట్టుబాటు ధర కేజీకి 8 రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం 4 రూపాయలు సబ్సిడీని కలిపి మొత్తం కేజీకి 12 రూపాయలు ఇచ్చే విధంగా ప్రకటించడం జరిగింది, అయితే గత రెండు రోజులుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం, అన్నూరు వద్దగల ఎబిసి ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరీ వారు రైతులకు కేజీకి 5 రూపాయలు మాత్రమే ఇస్తామని ప్రకటించిడంతో మామిడి రైతులు ఆవేదన చెందుతున్నారు, మామిడికి ప్రభుత్వం వారు మరియు జిల్లా కలెక్టర్ వారు ప్రకటించిన కనీసం గిట్టుబాటు ధరను కూడా ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వము మరియు చిత్తూరు జిల్లా కలెక్టర్ వారు వెంటనే స్పందించి ఫ్యాక్టరీ యాజమాన్యాలతో చర్చించి రైతులకు ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర 8 రూపాయలని ఫ్యాక్టరీ యాజమాన్యాల నుండి మరియు 4 రూపాయలు సబ్సిడీని ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసినదిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..