టిడిపి తోనే గ్రామాల అభివృద్ధి గూడూరు ఎమ్మెల్యే

గూడూరు, మన న్యూస్ :- తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే గ్రామాలలో అభివృద్ధి జరిగిందని గత ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ కోరారు .
సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం ఏల్లూరు,బురద గాలి కొత్తపాలెం పంచాయతీలలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిర్వహించారు స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వాటర్ ట్యాంకు గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు సామూహిక సీమంతాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు ఎంతో సంతోషంగా సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని చెప్పడం ఆనందం గా ఉందని అన్నారు ఈ గ్రామాలలో గత టిడిపి ప్రభుత్వంలో అనేక రోడ్లు వేయడం జరిగిందని వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని తెలిపారు అయితే ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు ,శివ కోటన్న ,సుధాకర్, బాబు ,తదితరులు పాల్గొన్నారు .

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..