గూడూరు లో ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

గూడూరు, మన న్యూస్ :- గూడూరు డిపో వద్ద గూడూరు డిపో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో EU రాష్ట్ర కమిటి పిలుపు మేరకు డిపో అధ్యక్షులు Y. V. నారాయణ ఆధ్వర్యంలో RTC ఉద్యోగుల సమస్యలు, ప్రధాన డిమాండ్ లపై గెట్ మీటింగ్, ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం లొ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ P. సుబ్రహ్మణ్యం గారు పాల్గొని ధర్నా ను ఉద్దేశించి ముఖ్యం గా 1.RTC లొ ఉద్యోగులకు 6 సంవత్సరాలనుండి పదోన్నతులు పెండింగ్ లొ ఉన్న వాటి కి ప్రభుత్వం అనుమతించాలని, 2. RTC లొ ఉన్న వివిధ క్యాటగిరి లలో కాలీలు ఉన్న షుమారు 10,000 పోస్ట్ లుకు అనుమతి ఇచ్చి బర్తీ చేయాలని, RTC లొ 2500 పై బడి బస్సు లను స్క్రాఫ్ చేసి షెడ్యూల్ లను తగ్గించారు. తగ్గించిన వాటిస్థానంలో 2500 బస్సులు కొనుగోలు చేసి యాదవిధిగా షెడ్యూల్ లను పునరురదించాలని, ఎలక్ట్రీకల్ బస్సులను RTC డ్రైవర్స్ తొ నడపాలని, పెండింగ్ DA బకాయిలును చెల్లించాలని, 1/2019 సర్కులర్ ని యాదవిధిగా అమలు జరిగేటట్లు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి అని మాట్లాడినారు. తదుపరి డిపో అధ్యక్షులు Y. V. నారాయణ మాట్లాడుతూ టిమ్స్ డ్యామేజ్ లపై రికవరీ లను నిలుపుదల చేయాలని, డబుల్ డ్యూటీ లు చేసే సిబ్బంది కి ఇచ్చే DD అమౌంట్ ని పెంచాలని, క్లరికల్ సిబ్బంది మరియు సూపర్వైజర్ లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని, CCS కార్యాలయం ఉద్యోగులుకు అందుబాటులో ఉండేవిధంగా RTC హౌస్ లోనే కొనసాగేటట్లు చూడాలని, మిగిలిన ఉన్న SRBS /SBT బకాయిలును సిబ్బందికి చిల్లించ్చేటట్లు చర్యలు తీసుకోవాలని, పాత పద్ధతి లోనే మెడికల్ సౌకర్యం కల్పించాలని, కిలోమీటర్లు పూర్తి అయి ఇప్పటికి రోడ్డు మీద తిరిగే బస్సు లు మరమ్మత్తులుకు గురిఅయిన సందర్బంలొ భాద్యులు చేయుచు గ్యారేజ్ సిబ్బంది కి పనిషమెంట్ లు ఇవ్వడం మానుకోవాలి అని, డిపోలలో డ్రైవర్స్ పై KMPL వేధింపులు మానుకోవాలి అని, ముఖ్యం గా గూడూరు డిపో నందు డ్రైవర్స్ ను తిరుమల రిలీవింగ్ డ్యూటీ లకు వేరే డిపో లకు పంపు విధానాన్ని మానుకోవాలి అని, పాత ఇన్సింటివ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ధర్నా ముఖంగా ప్రభుత్వాన్ని, RTC యాజమాన్యం ని కోరినారు.

  • Related Posts

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    శంఖవరం/ అన్నవరం మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-జాతీయ రహదారి పై ప్రమాదాలను నివారించేందుకు భారీ కసరత్తు చేపడుతున్నారు.శ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ సూచనల మేరకు మరియు పెద్దాపురం డి.ఎస్.పి డి శ్రీహరి రాజు ఆదేశాలతో ప్రత్తిపాడు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 2 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ

    ప్రైవేటీకరణతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో: సిపిఐ