పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

మన న్యూస్ సింగరాయకొండ:-

సింగరాయకొండ మండలం స్థానిక బాలయోగి నగర్ మరియు ఊర్లపాలెం మెయిన్ పాఠశాలల నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు పదవి విరమణ పొందిన జేడీ సుబ్బారావు మరియు రావినూతల డేవిడ్ జయకుమార్ లను ఘనంగా సన్మానించారు. ముందుగా మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు మరియు ఏ. శ్రీనివాసులు ఇరువురికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గౌదగట్లపాలెం ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ సుబ్బారావు గారు తన 40 ఏళ్ల సర్వీసులో సతీమణి మల్లీశ్వరి సహకారంతో అత్యుత్తమ సేవలు అందించారని, పాఠశాలను అభివృద్ధి చేయడమే కాకుండా పిల్లల సంఖ్యను పెంచే దానికి కృషి చేశారని, ఉపాధ్యాయ సమస్యలపై అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు అని తెలియజేశారు. స్థానిక ఉపాధ్యాయుడు కొల్లూరు వెంకయ్య మాట్లాడుతూ బాలయోగి నగర్ మోడల్ పాఠశాలకు మౌలిక వసతులు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. పదవీ విరమణ అనంతరం కూడా విద్యారంగంలో వారి యొక్క సేవలు అందించాలని ప్రధానోపాధ్యాయులు అంబటి బ్రహ్మయ్య కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిడితోటి నరేంద్ర కుమార్, పూర్ణచంద్రరావు, సుధాకర్ రెడ్డి, చైర్మన్ రమేష్, తరుణ్ సాయి సుబ్బారావు గారి కుమారులు సందీప్, ప్రదీప్ కోడళ్ళు దివ్య, నిఖిల మనవరాలు శాన్విక్, కనీష, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..