నూతనంగా ఉద్యోగాలు సాధించిన వాల్మీకి ఉద్యోగస్తులకు శుభవార్త

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల నుండి ఎంపికైన మన వాల్మీకి ఉద్యోగస్తులకు జోగులాంబ గద్వాల జిల్లా వాల్మీకి / బోయ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో తేదీ 30-06-2025 సోమవారం నాడు సాయంత్రం 6 గంటలకు గద్వాల జిల్లా కేంద్రం లో నల్లకుంట లోని వాల్మీకి భవన్ యందు సన్మాన కార్యక్రమం ఉంటుంది కావున ఇట్టి కార్యక్రమానికి సెలెక్ట్ కాబడిన అభ్యర్థులు మరియు వాల్మీకి కుల బంధువులు అందరూ హాజరై జయప్రదం చేయాలని అలాగే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా వాల్మీకి సంఘం నాయకులు రాజోలి మండలం బి ఆర్ ఎస్ అధ్యక్షులు పచ్చర్ల శ్రీనివాసులు ఒక ప్రకటన లో తెలిపారు.

  • Related Posts

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    కర్మన్ ఘాట్, మన న్యూస్ :- కర్మన్ ఘాట్ శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఓరుగంటి నరేష్ గుప్తా జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంపాపేట్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోపాల్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నరేష్ గుప్తాను…

    అబద్దాలతో మసిబూసి మారేడు కాయ చేయాలని చూస్తున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ రిపేర్ల పై ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెబుతారు. సిట్టింగ్ హైకోర్టు చర్చిచే ఎంక్వయిరీ చేయించాలి.

    గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 29 :- జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరత సింహారెడ్డి. జూరాల ప్రాజెక్టు, ర్యాలంపాడు రిజర్వాయర్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి. ర్యాలంపాడు రిజర్వాయర్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    ఘనంగా నరేష్ గుప్తా జన్మదిన వేడుకలు

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

    దాడిశెట్టి రాజా ను కలిసిన ముద్రగడ…

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    కనీవిని ఎరగని రీతిలో ప్రభుత్వ విప్ థామస్ జన్మదిన వేడుకలు

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    అధికధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు – మండలవ్యవసాయ శాఖ అధికారి తిరుపతి రావు హెచ్చరిక

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఆది శంకరా కళాశాల

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య

    భూ పోరాటాలు భూ సమస్యలు పై గూడూరు రిటైర్డ్ అధికారుల భవనం ఈ నెల 30న జిల్లా సదస్సు విజయవంతం చేయండి – ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏ ఐ కె ఎం ఎస్ అధ్యక్షులు డి పి పోలయ్య