పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

మన న్యూస్ తవణంపల్లె జూన్-28

పూతలపట్టు నియోజకవర్గం,
తవణంపల్లె మండలం, కాణిపాకం పట్నం గ్రామానికి చెందిన ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అందజేశారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే మురళీమోహన్ ‌కార్యాలయంలో కాణిపాక పట్నం గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 50,000 చెక్కును ఎమ్మెల్యే మురళీమోహన్ అందజేశారు. సీఎం సహాయ నిధి చెక్కు అందుకున్న ప్రేమలత సీఎంకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజలకు కార్పోరేట్ స్ధాయి వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఆర్ధిక సహాయం అందజేసి భరోసాగా నిలుస్తుందన్నారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద నిధులు మంజూరు చేసి అందించడం జరుగుతుందని, ప్రేమలత ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధ పడుతుండగా, సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయగా, వేంటనే సంబంధిత అధికారులు పంపి సీఎం సహాయ‌నిధి మంజూరు చేయడం జరిగిందన్నారు.

Related Posts

గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

గూడూరు, మన న్యూస్ :- గూడూరు రూరల్ పోలీసులు ఆదివారం ఉదయం ముమ్ముర తనిఖీలు చేపట్టారు.. గూడూరు మండలం టిట్కో నివాసాల నివాసాలు ఉంటున్న గృహాలపై వారు దాడులు నిర్వహించే అనుమతి లేని 50 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే…

ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్

సాలూరు, Mana News :– విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తించిన టు-టౌన్ ఎస్ఐ మురళి పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని సాలూరు ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. శనివారం ఉదయం పట్టణ ప్రెస్ క్లబ్ కార్యదర్శి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

గూడూరులో పోలీసుల ముమ్మర తనిఖీలు

ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్

ఎస్ఐ మురళి పై చర్యలు తీసుకోవాలి – సాలూరు ప్రెస్ క్లబ్

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను సన్మానించిన పైనేని మురళి

ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ను సన్మానించిన పైనేని మురళి

ప్రజలు భాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధిఎం.ఈ.ఓ రమణయ్య

ప్రజలు భాగస్వామ్యంతో పాఠశాలలు అభివృద్ధిఎం.ఈ.ఓ రమణయ్య

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

పేదలకు భరోసాగా సీఎం సహాయనిధి : పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్..

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.

ఉచిత కంది విత్తనాలను పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి.