ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి త్రిబుల్ ఐటీ ఎంపిక

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:త్రిబుల్ ఐటీ ప్రవేశానికి ఏలేశ్వరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనిపించిన కోనాల వెంకట పృథ్వి నాయుడు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ తులసి లక్ష్మి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వ పాఠశాల నుండి త్రిబుల్ ఐటీ ఆర్ కె వ్యాలీ కడప ఉన్న కళాశాలకు నాయుడు ఎంపిక కావడం పట్ల ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతో ఉందన్నారు. తమ విద్యార్థి ఎంత పట్టుదలతో పదవ తరగతిలో మంచి మార్కులు సాధించడంతో త్రిబుల్ ఐటీ కళాశాలలో ప్రవేశ లభించింది అన్నారు.అనంతరం ప్రధానోపాధ్యారాయాలతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.

  • Related Posts

    థామస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు

    గంగాధర నెల్లూరు ,మన న్యూస్, జూన్ 28: గంగాధర నెల్లూరు శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు ఐక్యంత చాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ…

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    *భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ నుడ్సెన్ ఎలక్ట్రికల్ & ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను ప్రారంభించింది.*అధిక-ప్రభావ పరిశ్రమ సహకారాల ద్వారా డీప్ ఇండియాలో సాంకేతిక ప్రాప్యతను వేగవంతం చేయడానికి మరియు అవకాశాలను విస్తరించడానికి ఒక సాహసోపేతమైన వ్యూహాన్ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    థామస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు

    థామస్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన కూటమి నేతలు

    ఎల్ఎస్ఇ గ్రాడ్యుయేట్ తోట జసింతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

    • By RAHEEM
    • June 28, 2025
    • 4 views
    ఎల్ఎస్ఇ గ్రాడ్యుయేట్ తోట జసింతకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    • By RAHEEM
    • June 28, 2025
    • 3 views
    పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి: ఎంపీడీవో గంగాధర్

    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    • By RAHEEM
    • June 28, 2025
    • 5 views
    హరితహారంలో భాగంగా మొక్కలు నాటిన చైర్మన్ నర్సింహ రెడ్డి

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్ క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    భారతదేశ వృద్ధి కారిడార్లకు శక్తినిచ్చేందుకు లౌరిట్జ్  క్నుడ్సెన్ ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్పత్తి పోర్ట్ పొలియో ప్రారంభం.

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి

    ఉపాధి హామీ పనిలో గుండెపోటుతో వృద్ధుడు మృతి