పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షన తరగతులు ప్రారంభోత్సవం

చంపాపేట్. మన న్యూస్ : ఎల్బీనగర్ నియోజకవర్గంకర్మన్ ఘాట్ చంపాపేట్ డివిజన్ పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో జన శిక్షణ సంస్థాన్, రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ రామ మోహన్ మెడ ఆధ్వర్యంలో అదే శిక్షణ సంస్థకు చెందిన విజయలక్ష్మి మేడం పవన్ పురి కాలనీ కి సంబంధించిన 40 మంది మహిళలకు 3 నెలల కర్మన్ ఘాట్ చంపాపేట్ డివిజన్ పవన్ పురి కాలనీ కమ్యూనిటీ హాల్ లో జన శిక్షణ సంస్థాన్, రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ రామ మోహన్ మెడ ఆధ్వర్యంలో అదే శిక్షణ సంస్థకు చెందిన విజయలక్ష్మి మేడం పవన్ పురి కాలనీ కి సంబంధించిన 40 మంది మహిళలకు 3 నెలల ఉచిత కుట్టు శిక్షన తరగతులు నిర్వహించుటకు ప్రారంభోత్సవం చేసినారు. ఈ కార్యక్రమము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెప్రెనేర్షిప్ వారిది. ఇది మన ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకం. ఇటువంటి కార్యక్రమాలు మహిళలకు చాలా ఉపయోగకరం.కావున కాలనీ సంక్షేమ సంఘం కూడా డైరెక్టర్ రామ మోహన్ మెడ, టీచర్ విజయలక్ష్మి లను ప్రోత్సహించడం జరిగింది.ఇది నేర్చుకున్న మహిళలకు శిక్షణ తరగతులు మూడు నెలలు పూర్తి అయిన తర్వాతఎన్ ఈ వీ టి సర్టిఫికెట్ పొందగలరు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ జి యాదయ్య, ట్రెజరర్ ఎల్ మాధవరెడ్డి, అడ్వైజర్ బి సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కే చంద్రా రెడ్డి, బి భాస్కరాచారి,మహిళా గ్రూప్ కన్వీనర్ అర్చన, ఇంద్రజ మహిళలు 39 మంది పాల్గొన్నారు. చేసినారు. ఈ కార్యక్రమము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఇంట్రెప్రెనేర్షిప్ వారిది. ఇది మన ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకం. ఇటువంటి కార్యక్రమాలు మహిళలకు చాలా ఉపయోగకరం.కావున కాలనీ సంక్షేమ సంఘం కూడా డైరెక్టర్ రామ మోహన్ మెడ, టీచర్ విజయలక్ష్మి లను ప్రోత్సహించడం జరిగింది.ఇది నేర్చుకున్న మహిళలకు ఎన్ ఈ వీ టి సర్టిఫికెట్ పొందగలరు.ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ జి యాదయ్య, ట్రెజరర్ ఎల్ మాధవరెడ్డి, అడ్వైజర్ బి సత్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కే చంద్రా రెడ్డి, బి భాస్కరాచారి,మహిళా గ్రూప్ కన్వీనర్ అర్చన, ఇంద్రజ మహిళలు 39 మంది పాల్గొన్నారు.

Related Posts

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..