ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

Gudur, Mana News :- అఖండ భారత కోసం ప్రాణాలర్పించిన మన భారత మాత ముద్దుబిడ్డ జన సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 72వ వర్ధంతిని గూడూరు అర్బన్ మండల బిజెపి అధ్యక్షులు కే దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గూడూరు అర్బన్ మండలం 24వ బూతులో ఉన్న బిజెపి ఆఫీస్ నందు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ దార్శనికత, భారతదేశ ఐక్యత, సమగ్రతకు పునాది అని తెలిపారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు ఆలోచనలు భావాలు భారతదేశానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ మండలాధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, నియోజకవర్గ కో కన్వీనర్ కే నరేంద్ర ,నగర బిజెపి నాయకులు ఐ సురేష్ బాబు, బలి ప్రభాకర్ రావు, పరుచూరి బాలకృష్ణ గౌడ్ గుమ్మడి శ్రీనివాసరావు, కటికాల సురేష్, శివ, డాక్టర్ మహేష్, రాజు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి