సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

మన న్యూస్ సాలూరు జూన్ 23:- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు మండలంలో సాగు చేస్తున్న భూములకు పట్టాలి ఇవ్వాలి. బొర్రాపనుకువలస జిల్లేడు వలస గ్రామ గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సాలూరు తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసి గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల అధ్యక్షులు వంతల సుందర్రావు వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మండల కార్యదర్శి తాడంగి ఘాసి మాట్లాడుతూ మండలంలో గతంలో అటవీ బంజరు భూములకు పట్టాలిస్తామని సర్వేలు చేశారు కానీ పూర్తిస్థాయిలో పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు ఇప్పటికైనా పట్టాలు పంపిణీ పూర్తిస్థాయిలో చేయాలని డిమాండ్ చేశారు అలాగే గతంలో ఆందోళన పోరాటాలు సందర్భంగా బోర్ర పనుకువలస జిల్లేడు వలస గ్రామ గిరిజనులకు అటవీ పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని తెలిపారు. గతంలో ఇచ్చిన అటవీ పట్టాలకు 1బి రావడం లేకపోవడం వలన బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు 1 బీ లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు విఆర్ఎస్ మిగులు భూములు అనే స్థానిక గిరిజనులు సాగు చేసుకుంటున్న నేటి వరకు పట్టాలు పంపిణీ చేయలేదని తెలిపారు గతంలో పట్టాలిస్తామని సర్వేలు చేశారని నేటి వరకు పట్టాలు పంపిణీ కాలేదని తెలిపారు ఇప్పటికైనా పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు మండలంలో అన్సర్వేడు భూములను సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని కోరారు లేనియెడల ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు గిరిజన సంఘం నాయకులు ఉయ్యాల గౌరయ్య బోయిన సన్యాసి సూకురు గంగయ్య చింత జోగయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..