బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్:
ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా శర్మ మీడియాతో మాట్లాడుతూ గో ఆధారిత తయారీ కేంద్రాన్ని నాలుగు నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని,గోమయం, గో మూత్రం,ఆవు నెయ్యి, ఆవు పాలు వీటితో వస్తువులు తయారు చేయడం జరుగుతుందని,గో ఆర్క్, గోమయం సబ్బులు, సాంబ్రాణి కడ్డీలు,షీల్డ్ అనేక వస్తువులను తయారు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.
అలాగే ఈ గో ఆర్క్ సర్వరోగ నివారిణి అని గుండె జబ్బులను,కొవ్వు స్థాయిని తగ్గిస్తుందని, షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుందని,రోగ నిరోధక శక్తిని పెంచుతుందని ఇలా 180 వ్యాధులను తగ్గించే గుణం ఉందని ఆయన తెలిపారు. కొన్ని జిల్లాలలో స్టాల్స్ పెట్టి గోవస్థులను ప్రదర్శించి అమ్మడం జరిగిందన్నారు. గోవస్తులు కావలసిన వాళ్లు మమ్మల్ని సంప్రదించాలన్నారు.

  • Related Posts

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    బద్వేల్, జూన్ 23: మన న్యూస్: జీవో నెంబర్ 5కి వ్యతిరేకంగా బద్వేల్ ఆర్డీవో కార్యాలయం నుండి మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉదయం సచివాలయ ఉద్యోగులు భారీగా నిరసన వ్యక్తం చేశారు ‘…

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    విద్య రంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    • By RAHEEM
    • June 23, 2025
    • 3 views
    విద్య రంగ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    బద్వేల్లో సచివాలయ ఉద్యోగులు జీవో నెం, 5కి వ్యతిరేకంగా నిరసన.

    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    • By RAHEEM
    • June 23, 2025
    • 6 views
    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    • By RAHEEM
    • June 23, 2025
    • 5 views
    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ