పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

గంగాధర్ నెల్లూరు ఎస్ఆర్ పురం మండలాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్

ఎస్ఆర్ పురం, మన న్యూస్…గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు స్థల పరిశీలనకు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సుడిగాలి పర్యటన చేశారు ఆదివారం సాయంత్రం
చిత్తూరు తర్చూరు జాతీయ రహదారి , పరిధిలోగంగాధర్ నెల్లూరు మండలం బాలగంగనపల్లి, పద్మాపురం , ఎస్ఆర్ పురం రెవిన్యూలో పాతపాలెం దాసరిగుంట, సింధూ రాజపురం భూములను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్
ఎస్ఆర్ పురం రెవెన్యూలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని బాగున్నాయి..
ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటుకు రైతులు భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం ఎంతో శుభ పరిణామం.. అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు ఎస్ఆర్ పురం పరిధిలో రెండు పరిశ్రమలు బయోటెక్ పరిశ్రమ పాలీహౌస్ పరిశ్రమ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించాం
ఈ రెండు పరిశ్రమలకు ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా ఉన్నాయి ..
త్వరలో పరిశ్రమలకు సంబంధించిన టీం స్థలాన్ని పరిశీలిస్తారని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు..గొల్లపల్లి సుబ్రహ్మణ్యం నాయుడు అనే రైతు మాట్లాడుతూ
మా గ్రామంలో పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి మా చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు అభివృద్ధి చెందుతారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రభుత్వ సలహాదారుడు చంద్ర, సర్వేర్ సునీత సాఫ్ట్వేర్ బాలు నియోజకవర్గ ఎస్సీ సెల్ కార్యదర్శి కుమార్ మాజీ సర్పంచ్ కుప్పయ్య, ఆర్టిఐ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ బాలాజీ నాయుడు సుబ్రహ్మణ్యం నాయుడు సతీష్, గుర్రప్ప నాయుడు భాస్కర్ నాయుడు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Posts

బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు

ఐజ మునిసిపల్ ఇంజనీర్ రాజశేఖర్‌కు విధుల్లో పునర్నియామకం.నిర్లక్ష్య ఆరోపణలపై నిజానిజాలు నిరూపణతో సస్పెన్స్ రద్దు