

మన న్యూస్, నారాయణ పేట జిల్లా:హైద్రాబాద్ పంజాగుట్ట వివేకానంద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మక్తల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎంపిపి బి. చంద్రకాంత్ గౌడ్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజాసంబర్దక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య క్రీడలు యువజన శాఖ మంత్రి డా,వాకిటి శ్రీహరి. ఆదివారం పరామర్శించారు. అనంతరం మంత్రి సంబంధిత వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయ గౌడ్, భూత్పూర్ చెన్నయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.