రైతుల కష్టం దళారుల పాలు పంట రైతులది – బోనస్వ్యా పారులది వ్యవసాయాధికారి అందుబాటులో ఉండట్లేదంటున్న రైతన్నలు

మన న్యూస్: పినపాక, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం వారు పండించిన సన్నరకం ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాల్ కి ఎ- గ్రేడ్ కి రూ.2320, బి – గ్రేడ్ కి 2300 తో పాటుగా రూ.500 బోనస్ ను అందజేస్తుంది. ఈ బోనస్ రైతులకు చేరేది కొంతైతే మరికొంత ప్రైవేటు వ్యాపారులకు సంబంధిత అధికారుల అండదండలతో చేరుతున్నట్లు ఆరోపణలు బహిర్గతంగానే వెళ్ళు వెత్తుతున్నాయి. పంట పెట్టుబడికై ప్రైవేటు వ్యాపారుల వద్ద ఎరువులు, పురుగుమందులు అప్పుగా తీసుకున్న రైతులు అటు ప్రభుత్వం అందించే బోనస్ కు దూరమవుతూ ఇటు ప్రైవేటు సావుకారులు చెప్పిన రేట్లకే ధాన్యం అమ్ముతూ, వడ్డీలకు వడ్డీలు కడుతూ నష్టపోతున్నారు. రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యాపారులు రైతుల భూమి కాగితాలు తీసుకొని కొందరూ, తమ బంధువుల, అనుకూల వ్యక్తుల భూమి కాగితాలు తీసుకొని కొందరు సంబంధిత అధికారుల అండదండలతో వారి పొలాలను కౌలుకు సాగిచేసుకుంటున్నట్లు వ్రాయించి ఐకేపీ, డీసీఎంఎస్, జీసీసీ, సొసైటీ వంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముతున్నట్లు తెలియవస్తుంది. రైతుల వద్ద తక్కువ ధరకు కొనడం, రైతులు తీసుకున్న ఎరువులు పురుగుమందుల కు అసలు, అధికవడ్డీ వసూలు, రైతుల పేర బోనస్ ను ఇలా మూడు విధాలుగా కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల కష్టాన్ని మింగుతున్నారు. రైతులకు కొనుగోలు కేంద్రంలో అందని గన్నీబ్యాగులు దళారులు కొనుగోలు చేసే పంటకల్లాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. పంట ఒకరిదీ ఫలితం మరొకరిది.

  • Related Posts

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    మన ధ్యాస, నారాయణ పేట జిల్లా: హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ ఫోరం ఆధ్వర్యంలో నారాయణ పేట జిల్లా పరిదిలోని మక్తల్ పట్టణ కేంద్రంలోని వైష్ణవీ మహిళల జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ…

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    మన ధ్యాస,నారాయణ పేట జిల్లా: తెలంగాణ రాబిన్ హుడ్, పేద ప్రజల ఆరాధ్య దైవం పండుగ సాయన్న అని.. సమాజంలో అట్టడుగు వర్గాల కోసం కృషిచేసిన మహనీయుడు పండుగ సాయన్న అని మక్తల్ మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కోళ్ల వెంకటేష్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    ఘనంగా అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    పేదల ఆరాధ్య దైవం పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి ఘనంగా నివాళులు.

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్

    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించండి.. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిపించాలి..జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    • By RAHEEM
    • December 9, 2025
    • 5 views
    మీ ఓటు మార్పుకు పునాది వేస్తుందని -గ్రామ భవిష్యత్తును నిర్ణయిస్తుంది…జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.

    ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కి బిఎస్ఎన్ఎల్ టవర్ల స్థలం కేటాయింపు కొరకు వినతిపత్రం.