కాలువలు ఇట్ల నీళ్లు పారేదెట్ల

రైతు సాగుకు సమాయత్వం అవుతున్న పంట కాలవల్లో పూడికలు తీయని వైనం

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్::రుతుపవనాలు జోరందుకున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రైతులు ఏరువాక పౌర్ణమి నిర్వహించుకుని సాగుకు సమాయత్తమయ్యారు.కానీ రైతుకు సాగునీరు ఇవ్వాల్సిన అధికారులు,నిర్లక్ష్యం వహిస్తున్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు తమకు పట్టినట్లుగా ఊరుకున్నారు.దీంతో ప్రతి ఏటా ఏప్రిల్ ,మే నెలల్లో పంట కాలువల్లో పూడికలు తొలగించి,సాగునీరు రైతుకు అందేలా అధికారులు సమాయత్తం అవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పూడికతీత పనులు జూన్ పక్షం రోజుల దాటిన పూడికతీత పనులు చేపట్టలేదు. మరి రైతుకు సాగునీరు ఎట్లా అందుతుందో అధికారులు,ప్రజా ప్రతినిధులే సమాధానం చెప్పాలి. మునుపెన్నడూ లేని విధంగా రైతులు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, రైతాంగం ఆరోపిస్తుంది. ఇప్పటికీ నీటి యజమాన్య సంఘాలు,ఏలేరు నీటి సంఘాలు,తిమ్మరాజు చెరువు నీటి సంఘాలు కమిటీలు ఉత్సవ విగ్రహాల ఉన్నారు. రైతాంగానికి వారు ఇప్పటివరకు చేసిందేమీ లేదు. పంట కాలువల్లో పూడికలు తీయకపోవడం వల్ల,తుప్పలతో కాలువలు మూసి వేయబడ్డాయి. కొన్నిచోట్ల వ్యాపారస్తుల కంపోస్ట్ యాడ్లుగా బాగా పనికొస్తున్నాయి.కొన్నిచోట్ల వంటకాలు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో అధికారులు పూడికతీతలు తీసేందుకు అవకాశం లేదని పంటకాలంలో ఆక్రమణ గురయ్యాయని, కొన్నిచోట్ల పంట కాలువలను ఆక్రమించి ఇల్లు కట్టుకున్నారని, మరికొన్నిచోట్ల పంట కాలువ వెడల్పు తగ్గించి, నీరు ప్రవహించడానికి వీలు లేకుండా మురుకు కాలువలుగా మార్చేశారని అధికారులు వాపోతున్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..