ఎమ్మెల్యే చే సిఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణి

మన న్యూస్,తిరుప‌తిః– ముఖ్య‌మంత్రి స‌హాయ నిధి చెక్కుల‌ను న‌లుగురు ల‌బ్దిదారుల‌కు సోమ‌వారం సాయంత్రం ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు త‌న కార్యాల‌యంలో అందించారు. 11వ డివిజ‌న్ కు చెందిన రాధాకృష్ణ రాజు స‌తీమ‌ణి వ‌సంత అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రాధాకృష్ణ రాజుకు రెండు ల‌క్ష‌లా డెబ్బ‌య్ నాలుగు వేల రెండు వంద‌లా అర‌వై ఐదు రూపాయ‌లు మంజూరు కాగా ఆ చెక్క్ ను ఎమ్మెల్యే ఆయ‌న‌కు అందించారు. అలాగే 44 వ డివిజ‌న్ కు చెందిన ల‌క్ష్మీదేవికి ల‌క్షా తొంభై మూడు వేల ఆరు వంద‌ల న‌ల‌భై తొమ్మిది రూపాయ‌ల చెక్ ను ఎమ్మెల్యే అందించారు ఈమె భ‌ర్త సుబ్ర‌మ‌ణ్యం శెట్టి అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా 36వ డివిజ‌న్ ఎస్ డి రోడ్డ్ కు చెందిన ఆర్. భానుప్ర‌కాష్ కు ల‌క్షా న‌ల‌భై మూడు వేల మూడు వంద‌ల ముప్పయ్ ఎనిమిది రూపాయ‌ల చెక్ ను ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు ఇచ్చారు. అలాగే 8వ డివిజ‌న్ కు చెందిన వై. ముర‌ళీకి ల‌క్షా ఇర‌వై ఎనిమిది వేలా నాలుగ‌వంద‌లా తొంభై మూడు రూపాయ‌ల చెక్ ను అందుకున్నారు. ఇంటి పెద్ద అనారోగ్యం పాలై తే కుటుంబ‌మంతా ఇబ్బంది ప‌డుతుంద‌ని ఆ ఇబ్బందిని కొంతైనా త‌గ్గించ‌డానికి పెద్ద‌కొడుకుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు సిఎంఆర్ ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నార‌ని ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎన్డీఏ కూట‌మి నాయ‌కులు రాజా రెడ్డి, నైనార్ మ‌హేష్ యాద‌వ్, ఆర్కాట్ కృష్ణ‌ప్ర‌సాద్, వెంక‌టేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

  • By NAGARAJU
  • September 12, 2025
  • 3 views
నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 4 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.