అడిగేవారేలేరు అమ్మేయ్‌? ట్రాక్టర్లతో అక్రమంగా మట్టి రవాణారెండు జెసిబిలు 40 ట్రాక్టర్లతో మట్టి రవాణా

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:- జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ గ్రామంలో యథేచ్ఛగా మట్టి రవాణా. ఎక్కడైనా మట్టి కనిపించిందా తవ్వేయ్‌.. అమ్మేయ్‌.. ఇది ప్రస్తుతం గ్రామాల దందా.. అక్రమార్కులు ఎక్కడా మట్టి గుట్ట కనపడనివ్వడం లేదు.. అధికారుల అండదండలతో తవ్వేస్తున్నారు.. యథేచ్ఛగా రవాణా చేసేస్తున్నారు. అయినా ఏ ఒక్కరూ కన్నెత్తి చూడడం లేదు.. కనీస చర్యలు చేపట్టడం లేదు. ట్రాక్టర్ల శబ్దంతో రాత్రి సమయంలో నిద్రరాకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పులికల్ గ్రామంలో సాగుతున్న మట్టి దందానే దీనికి నిదర్శనం.మట్టి తవ్వుతున్న ఏ విధమైన అనుమతుల్లేకుండా మట్టి తరలిస్తున్నారు. దీని వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడడంతో పాటు పూర్తిగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని గ్రామస్థులుమండిపడుతున్నారు. అంతే కాకుండా వాహనాల వేగానికి ప్రజలు భయపడు తున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ,పోలీస్ మైనింగ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం శోచనీయం.

Related Posts

పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ) నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2009-2010 పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.ముందుగా ఉపాధ్యాయులను పూలు చల్లుతూ స్వాగతం పలికారు,సరస్వతి దేవి చిత్రపటం ముందు జ్యోతి సరిత టీచర్లు దీప…

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 22: ఆంద్రప్రదేశ్ లోని పాణ్యం దగ్గర మృతదేహం లభ్యం అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.కట్టుకున్న అలె కడ తెర్చిందా అనే కోణంలో దర్యాప్తు,మృతుడు ఆచూకీ లభ్యంతో అనేక అనుమానాలు…ఈ మధ్యకాలంలో అక్రమ సంబంధలతో కట్టుకున్న…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

  • By RAHEEM
  • June 23, 2025
  • 2 views
పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి, సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య

గత కొన్నిరోజుల నుండి కన్పించకుండా పోయిన గద్వాల కు చెందిన నివాసి,  సర్వేయర్ తేజశ్వర్ దారుణ హత్య