10 నెలల నుంచి బాధితులకు తీవ్ర వేధింపులు.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఉదయం నుంచి గద్వాలలోని ఉప్పల్ విజయ్ రెడ్డి ఇంటిముందు బైఠాయించిన బాధితులు.

పొలానికి వెళ్తున్న వ్యక్తిని బొలెరో వాహనం బలంగా ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి.కేసును వెనక్కి తీసుకోవాలంటూ ఉప్పల్ విజయ్ రెడ్డి హుకుం జారీ

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 16:-జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఆరగిద్ద గ్రామానికి చెందిన చిన్న హనుమంతు 10 నెలల కిందట వ్యవసాయ పొలానికి వెళ్తున్న సందర్భంలో ఉప్పల్ విజయ్ రెడ్డి బొలెరో వాహనం ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో ఆయనకు ఒక కాలు,చెయ్యి రెండు చోట్ల విరగగా, తీవ్రంగా గాయపడగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. గాయపరిచిన వాహన యజమాని ఉప్పల్ విజయ రెడ్డి మీకు కావాల్సిన ఆస్పత్రికి అయ్యే ఖర్చులు 10లక్షల వరకు నేనే భరిస్తానని నాపై కేసు పెట్టొద్దని చెప్పగా బాధితులు అప్పటికి ఆలోచన చేసి సరే అని బదులిచ్చారు. అయితే ఉప్పల్ విజయ రెడ్డి అప్పటికప్పుడు లక్ష రూపాయలు ఫోన్ పే ద్వారా చెల్లించగా, మిగతా డబ్బులు తర్వాత ఇస్తానని నమ్మబలికారు. అయితే దినం గడిచిన కొద్దీ వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మిగతా డబ్బులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు.అప్పటినుంచి బాధితులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తూ మూడుసార్లు పెద్ద సమక్షంలో పంచాయతీలు పెట్టిన బాధితులకు ఎలాంటి న్యాయం జరగకపోగా ఈరోజు గద్వాలలో బాధితులు కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పల్ విజయ రెడ్డి ఇంటి ముందు బైఠాయించారు.రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నా భర్తకు మతిస్థిమితం తప్పిందని, మా కుటుంబం రోడ్డున పడిందని, మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ బాధితులు చిన్న హనుమంతు భార్య ఓబులమ్మ తేల్చి చెబుతున్నారు.

Related Posts

కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు ను సన్మానించిన గంధం శ్రీనివాస్

ఎల్బీనగర్. మన న్యూస్:- ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని ప్రసిద్ధిగాంచిన హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు పుణ్య దంపతులను హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడం…

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్

గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి జూన్ 23:- జోగులాంబ గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గట్టు మండలం చాగదోన గ్రామానికి మంజూరైన 31 ఇండ్లలో ఈరోజు ఇండ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభింపజేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు ను సన్మానించిన గంధం శ్రీనివాస్

కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన ముద్ద రాజేశ్వరి హనుమంతరావు ను సన్మానించిన గంధం శ్రీనివాస్

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేసిన గట్టు మాజీ ఎంపీపీ జె.విజయ్ కుమార్

పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కట్టడం సరైనదేనా? గద్వాల జిల్లా ప్రాంత బడుగు పిల్లల ఆశ మాయమవుతుందా?

పాఠశాల ప్రాంగణంలో వాటర్ ట్యాంక్ కట్టడం సరైనదేనా? గద్వాల జిల్లా ప్రాంత బడుగు పిల్లల ఆశ మాయమవుతుందా?

పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడు – పక్షవాతం తో బాధపడుతున్న బోయ రంగస్వామి

పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న వృద్ధుడు – పక్షవాతం తో బాధపడుతున్న బోయ రంగస్వామి

నకిలీ పత్తి విత్తనాల సమస్య పైన తెలంగాణ వ్యవసాయ &రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు – పాల్గొన్న ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్

నకిలీ పత్తి విత్తనాల సమస్య పైన తెలంగాణ వ్యవసాయ &రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు – పాల్గొన్న ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, మక్తల్ సీఐ రామ్ లాల్.

యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి, మక్తల్  సీఐ రామ్ లాల్.