క్షత్రియ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ సమావేశమునకు హాజరైన కోనేటి రవిరాజు

పుత్తూరు, మన న్యూస్, జూన్ 16 :- భద్రాచలంలోని క్షత్రియ భవన్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సమావేశము ఫెడరేషన్ చైర్మన్ వెంకటపతి రాజు( పెద్దబాబు ) భద్రాచలం శ్రీ రామ టెంపుల్ మాజీ ఈవో మరియు క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణమరాజు సెకండ్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్కు రాజంపేట నుండి శరత్ కుమార్ రాజు చేజర్ల సుబ్రహ్మణ్యం రాజు శివరామరాజు మోహన్ రాజు పుత్తూరు నుండి కోనేటి రవిరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రంలో ఉన్న క్షత్రియలందరూ ఒకటిగా ఉండాలని పేదలుగా ఉన్న క్షత్రియులను మన సంఘం ల ద్వారా వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలని సూచించారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి వారిని చదివించాలన్నారు ఈ సందర్భంగా కోనేటి రవిరాజుశరత్ కుమార్ రాజు సుబ్రహ్మణ్యం రాజు శివరామరాజు మోహన రాజు వీరందరిని ఘనంగా దుస్సాలువతో సన్మానించిభద్రాచల శ్రీరాముని యొక్క కాన్సియపు ప్రతిమను బహుకరించారు

Related Posts

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈనెల 18న నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిసప్ వర్కింగ్ ప్రెసిడెంట్గా జోసఫ్ బిషప్ ఆండ్రూస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.…

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

మన న్యూస్ సాలూరు జూన్23 :- పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో అసలు ఏమైంది సాలూరు మున్సిపాలిటీ కి గతం లో హనుమంతు శంకరరావు లం చం తీసుకొని ఎసిబి వలలో చిక్కారు.మున్సిపాలిటీ కి సంబంధించి ఎన్నో బేతాళ కథలు కొనసాగుతూనే…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి