ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ ఆఫీస్ ప్రారంభం

గడ్డిఅన్నారం. మన న్యూస్ : ఎల్ బి నగర్ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్ లోని సాయి బాబా టెంపుల్ ప్రక్కన సాయి విజయ్ టవర్స్ 2వ ఫ్లోర్ లో రాఘవేందర్ వేముల నేతృత్వంలో ఈజీ టెక్నాలజీస్ సిసిటివి కార్పొరేట్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిధులుగా గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి,తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గుప్త హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపకుడు రాఘవేందర్ వేములని హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆధునిక భద్రతా పరికరాల (సిసిటివి) విస్తృత పంపిణీ చేయడంలో భాగంగా తీసుకున్న ఈ ముందడుగు అభినందనీయం అన్నారు.ఈ సందర్బంగా రాఘవేందర్ వేముల మాట్లాడుతూ ఈజీ టెక్నాలజీస్ తమ స్వంత సంస్థ అని,మన్ఫాక్చరింగ్ యూనిట్ మల్కాజ్గిరి లో ఉందన్నారు.తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ లలో తాము సిసిటివి సెక్యూరిటీ సర్వీస్లు అందిస్తామన్నారు.తాము సీసీటీవీ సేల్స్,ఇన్స్టలేషన్,సర్వీస్,ఎ ఎమ్ సి,రెంటల్స్ వంటి సర్వీస్ లు అందిస్తామన్నారు.15 సంవత్సరాల అనుభవంతో నాణ్యమైనా సర్వీస్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రమాకాంత గుప్తా, బీజేపీ డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రవణ్ గౌడ్, శివ రామ్, గిరీష్, టీంకు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

ఉపాధ్యాయులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించటం సరికాదు, డి టి ఎఫ్ నారాయణ పేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హైమావతి,సూర్యచంద్ర.

మన న్యూస్, నారాయణ పేట జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని, ఇది విద్యారంగ తిరోగమన…

మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఎస్సై

మన న్యూస్ నర్వ మండలం:- మాదక ద్రవ్యాలు నిర్మూలన వారోత్సవాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నర్వ మండలం కల్వాల్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మరియు మత్తు పదార్థాలు వాటి యొక్క దుష్ఫలితాలు, నిర్మూలన పై అవేర్నెస్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

సాలూరు మున్సిపల్ ఆఫీసులో ఎసిబి సోదాలు,

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

రాజబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన జిల్లా బిజెపి నేతలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

శ్రీ శ్యాం ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి

సాగు చేస్తున్న గిరిజన రైతులు భూములు కి ప్రభుత్వము పట్టలు ఇవ్వాలి