నేటి నుండి శ్రీ వెంగమాంబ మహోత్సవాలు..!!!

దుత్తలూరు, మన న్యూస్ : దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి సుమారు 4 నుంచి 5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు ఆలయ ధర్మకర్తలు అంచనా వేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం అమ్మవారి పుట్టినిల్లు వడ్డె పాలెం లో జరిగే పసుపు దంచు కార్యక్రమంతో నిలుపు మొదలవుతుంది. 16వ తేదీన సంతానం లేనటువంటి మహిళలు అమ్మవారిని వరపడుట, 17వ తేదీన రథోత్సవం, 18వ తేదీన కళ్యాణోత్సవం పసుపు కుంకుమ ఉత్సవం రాత్రికీ ప్రధానోత్సవం జరుగుతుంది. 19వ తేదీన అమ్మవారికి పొంగళ్ళు రాష్ట్రస్థాయిలో ఎడ్లబండ్లు లాగు పందాలు జరుగుతాయి. ఉత్సవాల్లో ఎలాంటి లోటుపాటలు లేకుండా ఉత్సవాలను పగడ్బందీగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక ఏర్పాట్లు చొరవ తీసుకుంటున్నారు. అమ్మవారు మహోత్సవాలు చూడడానికి వచ్చిన భక్తులకు ఉచిత భోజనంతో పాటు త్రాగునీటీ సమస్య లేకుండా వివిధ మార్గాలలో కుళాయిలు ఏర్పాటు చేశారు ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులకు ట్యాంకర్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారిని ఉషాశ్రీ తెలిపారు.

  • Related Posts

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం గ్రామంలో లింగంపర్తి రోడ్లో,శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక బసవ గోశాల ట్రస్ట్ అధ్యక్షులు ఆచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశారు.…

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    శ్రీకాళహస్తి, మన న్యూస్ :- మరణ మృదంగం వాయిస్తూ, శవాలను చూసి నవ్వుతూ, తనలో తానే మాట్లాడుకుంటూ, అయిన వారి చావు లపై వచ్చే సానుభూతిని రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకున్న వైసిపి అధినేత జగన్ రెడ్డి క్రూరత్వానికి సింగయ్య బలయ్యాడని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    • By RAHEEM
    • June 23, 2025
    • 3 views
    ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం.

    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    • By RAHEEM
    • June 23, 2025
    • 3 views
    పాత జ్ఞాపకాల మధ్య ఆత్మీయ సమ్మేళనం..

    బసవ గోశాల ట్రస్ట్ లో గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    బసవ గోశాల ట్రస్ట్ లో  గో ఆధారిత వస్తువుల తయారీ కేంద్రం ఏర్పాటు.

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    జగన్ క్రూరత్వానికి సింగయ్య బలి-బిసి విభాగం, తెలుగుదేశం పార్టీ

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఆరణి మదన్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్

    తల్లికి వందనం వచ్చినందుకు థాంక్యూ సీఎం సార్